మహా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండేకి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. శివసేన ఆస్తులకు సంబంధించి శిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. ఈ సందర్భంలో...
Supreme Court: మహారాష్ట్ర శివసేన పంచాయతీపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. సీఎం ఏక్ నాథ్ శిండే దే అసలైన శివసేన అని ఇటీవల ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవల అధికారికంగా గుర్తించింది. పార్టీ...
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది. సీఎం ఏక్ నాథ్ శిండే దే అసలైన శివసేన అని ఈసీ అధికారికంగా గుర్తించింది. పార్టీ ఎన్నికల గుర్తు ధనస్సు,...
మహారాష్ట్ర – కర్ణాటక మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం రెండు రాష్ట్రాలకు తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏక్ నాథ్ శిండే, బసవరాజు బొమ్మై లు ఇటీవల...
Bypoll Results: దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో జరిగిన ఏడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు ఇవేళ వెలువడ్డాయి. అయితే ఓ నియోజకవర్గంలో అందరినీ ఆశ్చర్యాన్ని కల్గించే ఘటన వెలుగు చూసింది. అది...
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రేకి సుప్రీం కోర్టులో బిగ్ షాక్ తగిలింది. శివసేన పార్టీ గుర్తింపు వ్యవహారంలో ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండే కు అనుకూలంగా తీర్పు వెలువరించింది సుప్రీం...
Uddhav Thackeray: గత కొద్ది రోజులుగా దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మహారాష్ట్ర (Maharashtra) రాజకీయ సంక్షోభం (Political Crisis) నూతన ప్రభుత్వం ఏర్పాటుతో సమసిపోయింది. శివసేన (Shiv Sena) తిరుగుబాటు నేత ఏక్నాథ్ శిందే...
Breaking: మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే సర్కార్ బలపరీక్ష అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. గవర్నర్ ఆదేశాల మేరకు రేపు బలపరీక్ష నిర్వహణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది....
Maha Political Crisis: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. గోహాతిలోని ఫైవ్ స్టార్ హోటల్ లో శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ఏక్ నాథ్ షిండే కీలక ప్రకటన చేశారు....
Maharashtra Political Crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. తిరుగుబాటు నేతలపై శివసేన శ్రేణులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రెబల్ ఎమ్మెల్యేల ఆస్తులపై శివసైనికులు దాడులు చేస్తున్నారు. ఇప్పటికే అయిదురు రెబల్ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి...
Maharashtra: మహారాష్ట్రలో రాజకీయం కాకరేపుతోంది. శివసేన చీలికవర్గం నేత, మంత్రి ఏక్ నాథ్ శిందేకి క్రమంగా బలం మరింత పెరిగింది. తాజాగా శిందే శిబిరానికి చేరిన వారి సంఖ్య 50కి పెరిగినట్లు తెలుస్తొంది. వీరిలో...
Uddhav Thackeray:: మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. సుదీర్ఘకాలం ఎన్డీఏలో కొనసాగిన శివసేన గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి పీఠంపై పేచీ రావడంతో బీజేపీతో శివసేన...
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ‘అర్ణబ్ గోస్వామి’.. ప్రస్తుతం భారత మీడియాలో ఈ పేరు ఓ సంచలనం.. అంతకుమించి ఓ వివాదం. సినీ హీరోలకు, కొందరు రాజకీయ నాయకులకు ఉండే మాస్ ఫాలోయింగ్ అర్ణబ్ కీ...
(ముంబాయి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పక్షాలు ఓటర్లను ఆకర్షించేందుకు అనేక రకాల వాగ్దానాలు చేస్తుండటం రివాజే. ఉచిత పథకాలతో పాటు గృహోపకరణాలు (టీవీ, ఫ్రిజ్ తదితర...
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు ఏమో గానీ.. మహారాష్ట్ర, బీహార్ ప్రభుత్వాల మధ్య రాజకీయాలు వేడెక్కాయి. క్రమక్రమంగా ఈ విషయం రాజకీయ రంగు పులుముకుంటున్నట్లు కనిపిస్తోంది. పాట్నాలో సుశాంత్ తండ్రి కేకే...
మహారాష్ట్ర: షిర్డీ సాయి జన్మస్థలంపై వివాదం తలెత్తిన నేపథ్యంలో షిర్డీ గ్రామస్థులు ఇచ్చిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే, ఆలయ దర్శనాలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం భక్తులు భారీ ఎత్తున బాబా దర్శనానికి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర: షిరిడీలో కొలువైన సాయిబాబా జన్మస్థలంపై వివాదం నెలకొంది. సాయి బాబా ఆలయాన్ని ఆదివారం నుంచి నిరవధికంగా మూసి వేయనున్నట్లు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రకటించింది. సాయి బాబా జన్మస్థలం పర్భణీలోని...
ముంబై: మహారాష్ట్రలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరింది. సోమవారం మధ్యాహ్నం విధాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ భగత్సింగ్ కోష్యారీ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సీఎం ఉద్ధవ్...
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారం మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలతో కూడిన ‘మహా వికాస్ అఘాడి’ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి ఉద్ధవ్ థాకరే సారథ్యాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ కు మళ్లీ డిప్యూటీ సీఎం పదవి దక్కినట్లు సమాచారం. డిసెంబర్ 30వ తేదీన మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశమున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి....
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రేకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేకి కుటుంబం పరంగా సంబంధాలు ఉన్నాయా ? సుప్రియా సూలే భర్త సదానంద్ బాల్ ఠాక్రేకి...
ముంబై: మహారాష్ట్రలో కొలువుదీరిన ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వం శనివారం విశ్వాస పరీక్ష ఎదర్కోనుంది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఉద్దవ్ థాక్రే నేడు బలపరీక్షకు సిద్దమయ్యారు. మధ్యాహ్నం రెండు గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీ...
ముంబయి: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. శివాజీ మైదానంలో గురువారం సాయంత్రం 6:40 గంటలకు గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ ఆయనతో ప్రమాణం చేయించారు. ఠాక్రే కుటుంబం...
ముంబాయి: శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్ననేపథ్యంలో కీలక బాధ్యతల నుండి తప్పుకున్నారు.శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకుడి బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రిగా...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే బుధవారం ఉదయం రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ భగత్సింగ్ కోష్యారీని మర్యాదపూర్వకంగా కలిశారు. మరోపక్క కొత్తగా గెలిచిన...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం బలపరీక్షపై మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఉత్తర్వులు ఇస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. గంట 20 నిముషాల సేపు ఇరు వైపులా వాదనలు...
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయడంతో మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సీఎం దేవంద్ర ఫడ్నవీస్ బలనిరూపణ ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న వేళ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్...
ముంబాయి: బిజెపి ప్రభుత్వం అసెంబ్లీలో బలం నిరూపించుకోలేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేలు పేర్కొన్నారు. మహారాష్ట్రలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో శివసేన నేత...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడి పది రోజులు గడిచినా ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. బీజేపీ-శివసేన కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మెజార్టీ లభించినా పీటముడి వీడలేదు. 50-50...
ముంబాయి: మహారాష్ట్రలో శివసేన రాజకీయ నేతల ఊహాగానాలకు భిన్నంగా అనూహ్య నిర్ణయం తీసుకున్నది. శాసనసభాపక్ష నేతగా ఏక్నాధ్ షిండేని ఎన్నుకున్నారు. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే కుమారుడు అదిత్య ఠాక్రేని ఎన్నుకోనున్నారని వార్తలు వెలువడుతున్న...
ముంబాయి: మహారాష్ట్ర బిజెపి శాసనసభాపక్ష నేతగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మరో సారి ఎన్నికయ్యారు. విధాన్ భవన్లో బుధవారం జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన 105మంది బిజెపి ఎమ్మెల్యేలు ఫడ్నవీస్ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా...
వారణాసి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఆయన పోటీ పడుతున్నారు. ఆయన నామినేషన్ ప్రతిపాదకులలో అక్కడి...
ముంబాయి: కాంగ్రెస్కి రాజీమానా చేసిన జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది శుక్రవారం మధ్యాహ్నం శివసేన పార్టీలో చేరారు. గురువారం రాత్రి తన ట్విట్టర్ ఖాతా ద్వారా రాజీనామా లేఖ విడుదల చేసిన ప్రియాంక...
ఇన్నాళ్లకు ఆరెస్సెస్ నేతలు పరోక్షంగానయినా ఒప్పుకున్నారు. ఎన్నికల సీజన్లో రామజన్మభూమి వివాదం రాజుకోవడం చాలాకాలం నుంచీ జరుగుతోంది. అయోధ్యలోని వివాదస్థలంలో రామాలయం నిర్మించాలన్న డిమాండ్ను సంఘపరివార్, బిజెపి ప్రతిసారీ ఎన్నికల ముందు తీసుకురావడం హిందువుల...