Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు మరో సారి యాగం చేస్తున్నారు. ఇంతకు ముందు ఎన్నికలకు ముందు ఈ విధంగా చంద్రబాబు యజ్ఞాలు, యాగాలు చేసింది లేదు. తెలంగాణలో కేసిఆర్ కు దైవ భక్తి...
ఏపీలో రాజకీయ కాక మొదలైంది. నిన్నటికి నిన్న సత్యప్రమాణాల అనపర్తిలో మొదలైన చిచ్చు ఇప్పుడు తిరుపతికి చేరింది. బీజేపీ ఆకర్ష్ మొదలెట్టడంతో ఆ పార్టీలోకి చేరికలు మొదలయ్యాయి. దీంతో ఆపార్టీపై రాజకీయ మాటల తూటాలను...
పోలవరం ప్రాజెక్టు విషయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరిగానే ప్రస్తుతం సీఎంగా ఉన్న జగన్ తప్పులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పోలవరంపై ఇంతవరకు శ్వేతపత్రం...
కొన్ని తల తిక్క పనులు వల్ల కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. ఇల్లు కట్టకుండా నే గృహప్రవేశం కార్డులు పంచితే నవ్వులపాలు అవుతాం. జగన్ ప్రభుత్వం చేస్తున్న చర్యలు ప్రజల్లో ప్రభుత్వ ఇమేజిని దిగజార్చేలా...
ఏపీ రి ఆర్గనైజేషన్ యాక్ట్ పై ఛాలెంజ్ చేస్తూ న్యాయస్థానంలో పిటిషన్ వేసి ఆరు సంవత్సరాల ఆరు మాసాలు అయింది. దేనికైనా కౌంటర్ వేయాలంటే నెలలోపు వేయాలి. 2014 మే 5వ తారీఖు ఇవాల్టి...
జగన్ని తాను వైఎస్ కొడుకుగానే ఇష్టపడతాను తప్ప సీఎం గా ఆయన్ని వదిలిపెట్టనని, తనకు చంద్రబాబు ఎలాగో జగన్ కూడా అంతేనని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెబుతున్నారు. ఏడాది జగన్...
అమరావతి: పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ ఉండవల్లి గ్రామ పంచాయతీ నుండి కరకట్టపై భవన నిర్మాణానికి ఎటువంటి అనుమతులు తీసుకోలేదనీ ఈ విషయంపై బహిరంగ విచారణకు తాను సిద్ధమనీ మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి...
అమరావతి: ఉండవల్లి గ్రామ పంచాయతీ అనుమతి తీసుకునే నిర్మాణాలు చేపట్టామని టిడిపి అధినేత చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని ఎస్టేట్ గెస్ట్ హౌస్ యజమాని లింగమనేని రమేష్ తెలిపారు. చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటికి...
అమరావతి: టిడిపి చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమం పోలీసు నిర్బంధాలతో భగ్నం కాగా పలువురు టిడిపి నేతలు పోలీసులపై నోరు పారేసుకొని కొత్త వివాదంలో చిక్కుకున్నారు. టిడిపి చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపు ఇవ్వడంతో...
అమరావతి: బాధితులను స్వగ్రామానికి తీసుకువెళ్లే వరకూ చలో ఆత్మకూరు ఉద్యమం ఆగదని టిడిపి అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఉండవల్లిలోని తన నివాసం నుండి పల్నాడు ప్రాంతంలోని ఆత్మకూరుకు...
అమరావతి: కృష్ణానది కరకట్టపై గల అక్రమ నిర్మాణాల తొలగింపు విషయంలో వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు తన మకాం మార్చుకోవాలని యోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రజావేదికను కూల్చివేసిన జగన్...
అమరావతి: గత ప్రభుత్వ హయాంలో నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించిన ప్రజావేదిక నిర్మాణాన్ని సిఆర్డిఎ అధికారులు నేలమట్టం చేశారు. సుమారు ఆరున్నర కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో చంద్రబాబు హయాంలో ఉండవల్లిలోని ఆయన నివాసానికి...
అమరావతి: అవినీతి రహిత, పారదర్శక పాలనే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ఏర్పాటు చేసిన రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. పాలనలో అవినీతి లేని పారదర్శకతే...
అమరావతి:ప్రజావేదిక నిర్మాణంపై సిఎం జగన్మోహనరెడ్డి సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ భవనాన్ని కూల్చివేయండి అని జగన్ అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రజావేదికను నిర్మించారని జగన్ అన్నారు. ఈ రెండు రోజుల సమీక్షా...
అమరావతి: ఉండవల్లిలో టిడిపి నేత చంద్రబాబు నివాసం పక్కన ఉన్న ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ప్రతిపక్ష, అధికార పక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహణ పేరుతో...
అమరావతి: ఉండవల్లిలోని ప్రజావేదిక స్వాధీనానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఒక పక్క పార్టీ రాజ్యసభ సభ్యులు నలుగురు పార్టీని వీడి టిడిపి అధినేత చంద్రబాబుకు షాక్ ఇవ్వగా మరో పక్క జగన్ సర్కార్ ప్రజావేదికను...
అమరావతి, ఫిబ్రవరి 24: మాజీ కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ఆదివారం ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన మద్దతుదారులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు...