NewsOrbit

Tag : Union Home Minister Amit Shah

టాప్ స్టోరీస్

‘ఒకరు దుర్యోధనుడు- మరొకరు దుశ్శాసనుడు’!

Mahesh
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను దుర్యోధనుడు, దుశ్వాసనులతో పోల్చారు మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా. దేశంలో అత్యంత ప్రమాదకరమైన ‘తుక్డే తుక్డే’ గ్యాంగులో కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే...
టాప్ స్టోరీస్

పౌరసత్వ చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరణ

Mahesh
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని నిలిపివేసేలా స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే చట్టం చెల్లుబాటును పరిశీలించేందుకు మాత్రం అంగీకరించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి బోబ్డే...
టాప్ స్టోరీస్

పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

Mahesh
న్యూఢిల్లీ: జాతీయ పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. సోమవారం(డిసెంబర్ 9) రాత్రి లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును హోంమంత్రి అమిత్ షా బుధవారం రాజ్య సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై సభలో సుదీర్ఘ చర్చ...
టాప్ స్టోరీస్

‘పౌరసత్వ సవరణ బిల్లు.. చట్ట వ్యతిరేకం కాదు’

Mahesh
న్యూఢిల్లీ: లోక్ సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లు.. బుధవారం రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ కోసం ఎగువసభలో ఆరు గంటల సమయం కేటాయించారు. దేశ...
టాప్ స్టోరీస్

రాజ్యసభ ముందుకు పౌరసత్వ బిల్లు

Mahesh
  న్యూఢిల్లీ: లోక్ సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లు.. బుధవారం రాజ్యసభ ముందుకు రానుంది. ఈ బిల్లుపై చర్చ కోసం ఎగువసభలో ఆరు గంటల సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే, లోక్...
టాప్ స్టోరీస్

లోగుట్టు వైసిపి ఎంపీలకెరుక!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసిపి 151 సీట్లతో ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టింది. 25 లోక్‌సభ సీట్లకు గాను ఏకంగా 23 స్థానాల్లో ప్రజలు వైసిపి అభ్యర్ధులకు పట్టం కట్టారు....
టాప్ స్టోరీస్

చంద్రబాబు సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారా!?

Siva Prasad
 ఈ ఇద్దరు నాయకుల మధ్య  సుహృద్భావం మళ్లీ సాధ్యమేనా? సమకాలీన రాజకీయ నాయకుల్లో గొప్ప ధైర్యవంతుడెవరని అడిగితే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పేరు చెప్పేవాళ్లు ఎవరూ ఉండరేమో! ఆయన ఏమైనా కావచ్చేమో గానీ...
టాప్ స్టోరీస్

మోదీ కేబినెట్ లోకి జేడీయూ.. కారణమేంటి?

Mahesh
                                                 ...
టాప్ స్టోరీస్

దేశమంతటా హిందీ ప్రాధమిక భాష: అమిత్ షా

Mahesh
న్యూఢిల్లీ: భారతదేశంలో ఒకే భాష ఉండాలనీ, అప్పుడే దేశం ఐక్యంగా ఉంటుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హిందీ దివస్‌ను పురస్కరించుకుని అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో...
టాప్ స్టోరీస్

కొత్త చట్టం కింద ఉగ్రవాదులు!

Siva Prasad
న్యూఢిల్లీ: జైషె మొహమ్మద్ నేత మసూద్ అజర్‌నూ, లష్కరే తోయిబా స్థాపకుడు హఫీజ్ సయీద్‌నూ కేంద్ర ప్రభుత్వం బుధవారం టెరరిస్టులుగా ప్రకటించింది. సుమారుగా నెల క్రితం పార్లమెంట్ ఆమోదించిన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక...
టాప్ స్టోరీస్

మేము డోర్లు తెరిస్తే..రెండు పార్టీలు ఔట్!

Mahesh
షోలాపూర్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల్లో శరద్ పవార్, పృథ్వీరాజ్ చవాన్ తప్ప ఎవరూ మిగలరని అన్నారు. ఆదివారం షోలాపూర్ లో జరిగిన...