ఏపికి రానున్న ఇద్దరు కేంద్ర మంత్రులు .. తెలంగాణలో మాదిరిగా అధికార పార్టీతో మాటల యుద్దం తప్పదా..?
తెలంగాణలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే పర్యటించారు. అధికార టీఎస్ఆర్ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేంద్ర మంత్రుల...