ఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో ఢిల్లీలోని తిస్ హజరీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. బిజెపి బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ను న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. ఈ నెల...
కేరళ: అత్యాచార ఘటనలకు భారత్.. ప్రపంచ దేశాల రాజధానిగా మారిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కేరళ పర్యటనలో భాగంగా వయనాడ్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత్ తమ కూతుళ్లు, సోదరీమణులను...