దీపావళి పండుగకు స్వగ్రామాలకు వెళుతూ తిరిగిరాని లోకాలకు.. 15 కుటుంబాల్లో తీవ్ర విషాదం..మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం
మరి కొద్ది గంటల్లో స్వగ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకల్లో పాల్గొంటున్నామన్న వారి ఆనందం ఆవిరి అయ్యింది. బస్సు ప్రమాదం రూపంలో వాళ్ల ను కబళించింది. వీళ్లంతా బతుకు తెరువు కోసం యూపీ,...