Adipurush: ప్రభాస్ “ఆది పురుష్” పోస్టర్ రిలీజ్ అయింది. అక్టోబర్ రెండవ తారీకు టీజర్ కూడా రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని పోస్టర్ లో సినిమా యూనిట్ తెలియజేసింది. పోస్టర్ లో ప్రభాస్ లుక్...
Adi Purush: “బాహుబలి 2” తర్వాత ప్రభాస్ పాపులారిటీ ప్రపంచవ్యాప్తంగా పాకిపోయిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ మారిపోయాడు. ఒకప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమకే పరిమితమైన ప్రభాస్ ఇప్పుడు...
అడవి శేష్ హీరోగా శశికిరణ్ దర్శకత్వంలో వచ్చిన “మేజర్” సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన “మేజర్” సినిమా చాలామందిని ఆకట్టుకుంది. సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు...
Major: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా “మేజర్”. శశికిరణ్ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన ప్రతి చోట బ్లాక్ బస్టర్ విజయం సాధించింది....
YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పదవిని అధిరోహించిన సమయంలో అనుభవం లేదు.. రాష్ట్ర ప్రజలకి అనేక ఇబ్బందులు ఎదురవడం గ్యారెంటీ అని జగన్ ప్రత్యర్థులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం...
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ (అప్) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారం నుంచి నిషేధించాలని ఎన్నికల సంఘానికి ఆమ్ ఆద్మీ పార్టీ...
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తా విభాగం) లక్నో: నేరము-శిక్ష విధానంలో సంచలనాత్మక మార్పులకు నాంది పలికిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలకమైన మరిన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ ఆందోళనలు...
లక్నో: తన కూతురు మరణానికి కారణమైన వారిని పోలీసులు కాల్చి చంపేయాలని ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తండ్రి అన్నారు. హైదరాబాద్ లోని దిశకు జరిగినట్లే తమకు న్యాయం కావాలని కోరారు. 90 శాతం కాలిన...
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకూ ఒక్క హోంగార్డును విధుల నుండి తొలగించలేదని ఆ రాష్ట్ర హోంగార్డు మంత్రి చేతన్ చౌహాన్ తెలిపారు. రాష్ట్రంలోని 25 వేల మంది హోంగార్డులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తమ భూసమస్యకు పరిష్కారం చూపించకుంటే తాను పాన్ సింగ్ తోమర్ మాదిరిగా బందిపోటు అవుతానంటూ ఓ సిఆర్పిఎఫ్ జవాన్ ప్రకటించారు. ఛత్తీస్గఢ్లో సిఆర్పిఎఫ్ జవానుగా...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో అత్యాచారం కేసులో బీజేపీ నుంచి బహిష్కరించబడిన ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ పై సీబీఐ అధికారులు గురువారం ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో 2017లో ఓ మైనర్ యువతిపై...