NewsOrbit

Tag : upa

జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

sharma somaraju
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవేళ...
జాతీయం న్యూస్

ఎంపీల ఓట్లలో ద్రౌపది ముర్ముకు స్పష్టమైన ఆధిక్యత

sharma somaraju
భారత రాష్ట్రపతి ఎన్నికల ఫలితం తేల్చే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఢిల్లీలోని పార్లమెంట్ వదికగా జరుగుతున్న ఓట్ల లెక్కింపులో మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఎంపీల ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. ఈ...
జాతీయం న్యూస్

నేడే రాష్ట్రపతి ఎన్నిక..ఎన్‌డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ము గెలుపు నల్లేరుపై నడకే..!

sharma somaraju
దేశ వ్యాప్తంగా ఆసక్తి గా ఎదురుచూస్తున్న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటిలో ప్రారంభం కానుంది. అధికార ఎన్డీఏ అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ, వైసీపీ సామాజిక (రాజకీయ) న్యాయం ఇదే(నా)..? సంగ్మా పోటీ చేసినప్పుడు గుర్తుకు రాని సామాజిక న్యాయం..!!

sharma somaraju
ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధి గా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏపికి చెందిన అధికార వైసీపీ, విపక్ష...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Prasanth Kishore Meet Sonia: సోనియా, రాహుల్ తో పీకే కీలక భేటీ..పార్టీలో చేరికపై క్లారిటీ వస్తున్నట్లే(నా)..?

sharma somaraju
Prasanth Kishore Meet Sonia: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తో సమావేశం అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ...
జాతీయం న్యూస్

Parliament Budget Session: రేపటి నుండి రెండో విడత బడ్జెట్ సమావేశాలు – అస్త్రాలతో సిద్ధం అవుతున్న అధికార విపక్షాలు

sharma somaraju
Parliament Budget Session: పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ఒకే సారి భేటీ కానున్నాయి. ఈ విడత సమావేశాల్లో పలు...
న్యూస్ రాజ‌కీయాలు

ఉద్యోగస్తులకు తీపి కబురు చెప్పిన కేంద్ర ప్రభుత్వం..!!

sekhar
ఇటీవల ఉద్యోగస్తులకు కేంద్ర ప్రభుత్వం స్వీట్ న్యూస్ అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అందరికీ డీస్ఎబిలిటీ కంపెన్సేషన్ (వైకల్య పరిహారం)ను పొడిగిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. విధుల్లో ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు అంగవైకల్యం సంభవించిన ఉద్యోగస్తులకు పరిహారం...
న్యూస్ రాజ‌కీయాలు

సరికొత్త స్ట్రాటజీ తో చంద్రబాబు తో కేసీఆర్..??

sekhar
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశవ్యాప్తంగా ఒక కూటమి తీసుకురావాలన్నది ఎప్పటినుండో చేస్తున్న ఆలోచన. నిన్నటి వరకు తెలంగాణ రాజకీయాలలో తనకు తిరుగులేదని భావించిన కేసీఆర్ కి బీజేపీ మతిపోయే షాకుల మీద షాకులు...
Featured న్యూస్ రాజ‌కీయాలు

సీబీఐకి నో ఎంట్రీ చెప్పినా ఆ రాష్ట్ర ప్రభుత్వం..!!

sekhar
కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ విషయంలో గతంలో ఏపీ సీఎం గా ఉన్న చంద్రబాబు నో ఎంట్రీ ఇస్తూ ఆదేశాలు ఇవ్వటం మనకందరికీ తెలిసిందే. ఇదే విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా...
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ బీజేపీ కి టెన్షన్ పుట్టిస్తున్న పోలవరం..!!

sekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ మంచి దూకుడు మీద ఉన్న సమయంలో పోలవరం సమస్య వచ్చి పడింది. పోలవరం అంచనాలు బిల్లుల చెల్లింపుల్లో టిడిపి పై అవినీతి ఆరోపణలు చేసేది బిజెపి. కేంద్రానికి రాష్ట్రంపై...
న్యూస్ రాజ‌కీయాలు

లక్ష కోట్లు అంటున్నారు… ఏమైనా ఉపయోగం ఉందా కేటీఆర్ గారు..??

sekhar
ఇటీవల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై టిఆర్ఎస్ పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ నేతల తీరు చూస్తుంటే కేసీఆర్ జాతీయ స్థాయిలో మోడీకి వ్యతిరేకంగా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. పరిస్థితి...
న్యూస్ రాజ‌కీయాలు

పూర్తయిన దుర్గగుడి ఫ్లైఓవర్‎ నిర్మాణం..!!

sekhar
ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న బెజవాడ వాసుల కల నెరవేరబోతుంది. దశాబ్దాల కాలం బెజవాడ వాసులు దుర్గ గుడి దగ్గర పడిన ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి. బెజవాడ దుర్గ గుడి దగ్గర గతంలో రాకపోకలు...
టాప్ స్టోరీస్

ఆర్థిక సంక్షోభం.. ముదిరిన మాటల యుద్ధం!

Mahesh
న్యూఢిల్లీ: దేశంలోని ఆర్థిక సంక్షోభంపై అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆర్థిక సంక్షోభానికి యూపీఏ ప్రభుత్వాన్ని నిందించడం ప్రస్తుత మోదీ సర్కారుకు ఓ అలవాటై పోయిందని మాజీ ప్రధాన...
టాప్ స్టోరీస్

దేశంలో బిజెపి ప్రభంజనం!

Siva Prasad
న్యూఢిల్లీ:  రాత్రి 10:00గంటలు: దేశంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభంజనం కొనసాగింది. ఎన్‌డిఎ కూటమి 351 స్థానాలు కైవసం చేసుకోగా కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ 92 స్థానాలలో విజయం సాధించింది. ఏ కూటమికీ చెందని...
రాజ‌కీయాలు

‘పిలుపువచ్చినా వెళ్లం’

sharma somaraju
విజయవాడ: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి తమకు ఇంత వరకూ ఎటువంటి ఆహ్వానం అందలేదనీ, ఒక వేళ ఆహ్వానం వచ్చినా వెళ్లేది లేదునీ వైసిపి సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. గురువారం...
టాప్ స్టోరీస్

రంగంలోకి దిగిన సోనియా

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో వారం రోజుల్లో వెల్లడి కానున్న నేపథ్యంలో మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎను నిలువరించేందుకు యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ప్రయత్నాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. బిజెపియేతర ప్రభుత్వం...
రాజ‌కీయాలు

‘బిజెపి ప్రజల విశ్వాసం కోల్పోయింది’

sharma somaraju
అమరావతి: యుపిఏ, ఎన్‌డిఎ కూటమిలో భాగస్వామ్య పక్షాల్లో కెసిఆర్ లాగానే కొంత మంది అవకాశవాద రాజకీయ నాయకులు ఉన్నారని సిపిఐ జాతీయ నేత సురవరం సుధాకరరెడ్డి అన్నారు. మంగళవారం ఒక ఎలక్ర్టానిక్ మీడియాకు ఇచ్చిన...
రాజ‌కీయాలు వీడియోలు

ఉగ్రదాడి: సీఎం మోదీ ప్రశ్నలకు.. పీఎం మోదీ దగ్గర సమాధానముందా?

Siva Prasad
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 44మంది సీఆర్పీఎఫ్ మరణించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో దేశంలో జరిగిన ఉగ్రదాడులపై...