న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియో గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీహార్ జైలులో అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి చిదంబరాన్ని కలిసి పరామర్శించారు. సోమవారం ఉదయం...
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్గా సోనియా గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా గాంధీ పేరును మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రతిపాదించగా పార్టీ నేతలంతా ఆమోదించారు....
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన అనంతరం కాంగ్రెస్ లో గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య ఆధిపత్య పోరు పెరిగింది. ఇరువురూ కూడా సీఎం పదవి కోసం పోటీపడుతున్న నేపథ్యంలో వారి పంచాయతీ రాహుల్...