అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఆయన ఇక్కడ నుండి నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్ ఢిల్లీ వెళ్లినట్లు పార్టీ...
నెల్లూరు: నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో యురేనియం నిక్షేపాల అన్వేషణకు రంగం సిద్ధమవుతున్నది. పటమటి కంబంపాడు అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల కోసం తవ్వకాలు చేపట్టనున్నారు. దీని కోసం ఆటోనిక్ ఎనర్జీ సంస్థ నేతృత్వంలో...
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాలలో యురేనియం తవ్వకాలపై పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి. తెలంగాణలో ప్రజా ఉద్యమానికి తలవొగ్గి ముఖ్యమంత్రి కెసిఆర్ యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఈ...