అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పర్యటన రాజకీయ లబ్దికోసం కాదని పవన్ వెల్లడించారు. కడప జిల్లా...
కర్నూలు: యురేనియం తవ్వకాలు నిలిపివేసే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తానని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. సేవ్ నల్లమల, సేవ్ ఆళ్లగడ్డకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ అఖిలప్రియ సోమవారం ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు...
అమరావతి: ఏపీ ప్రభుత్వానికి తెలియకుండా కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డలో యురేనియం కోసం డ్రిల్లింగ్ పనులు జరుగుతున్నాయా ?అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఆళ్ళగడ్డలో యురేనియం కోసం డ్రిల్లింగ్ పనులు జరుగుతున్నట్టు వస్తున్నవార్తల నేపథ్యంలో పవన్...
హైదరాబాద్: యురేనియం తవ్వకాలపై ఎవ్వరికీ ఏ విధమైన అనుమతి ఇవ్వలేదని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆదివారం సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. పర్యావరణానికి హాని కలిగించే...
హైదరాబాద్: నల్లమలలో యూరేనియం మైనింగ్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. భవిష్యత్తులోనూ యురేనియం తవ్వకాలకు ఎలాంటి అనుమతులను ఇవ్వబోదని స్పష్టం చేశారు. శాసనమండలి సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా...