ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం .. లోయలో పడిపోయిన పెళ్లి బృందం బస్సు .. 25 మంది మృతి
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హరిద్వార్ జిల్లాలోని భీరంఖాల్ వద్ద పెళ్లి బృందం బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 25 మంది మరణించినట్లు డీజీపిఅశోక్ కుమార్ మీడియాకు తెలిపారు....