విశాఖ లో హైటెన్షన్ .. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర జేఏసీ నిరసన
విశాఖలో ఉద్రిక్తత కొనసాగుతోంది. నిన్న విశాఖ విమానాశ్రయం వద్ద జరిగిన ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎయిర్ పోర్టు వద్ద మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేష్, వైసీపీ కీలక నేత వైవీ...