బీజేపీ ఎమ్మెల్యే వాచాలత
లక్నో,జనవరి4: ఉత్తర్ప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్యే విక్రమ్ సైనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్లో భద్రత లేదని భావిస్తున్న వారందరినీ బాంబులతో చంపేయాలన్నారు. భారత్లో రక్షణ లేదని అంటున్న వారిపై కఠిన చర్యలు...