ఉత్తరప్రదేశ్ లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. యమునా నదిలో పడవ బోల్తా కొట్టిన సంఘటనలో దాదాపు 20 మందికి పైగా గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో 30 నుండి 50 మంది ప్రయాణికులు...
Twitter Controversy: సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్ పై మరో కేసు నమోదు అయ్యింది. తమ వెబ్ సైట్ లో ఓ తప్పుడు మ్యాప్ ను ప్రదర్శించినందుకు గానూ ట్విట్టర్ సీనియర్ అధికారులపై ఉత్తరప్రదేశ్...
వరుసగా రెండుసార్లు భారత్ కి ప్రధాని కావటంతో మోడీ పేరు అంతర్జాతీయంగా మారుమ్రోగుతోంది. పైగా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో కరోనా వైరస్ ని ఎదుర్కోవడంలో విజయం సాధించినట్లు అంతర్జాతీయ మీడియా కొనియాడుతూ...
ఇటీవల హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేపాలి గ్యాంగ్ ని మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేపాలి గ్యాంగ్ ను అరెస్టు చేశారు అని స్పష్టం చేశారు. బోర్వెల్ కాంట్రాక్టర్...
కరోనా వైరస్ ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ప్రపంచ దేశల ప్రధానులు మొదలుకొని పేదవాని వరకు అందరితో చెడుగుడు ఆడేసుకుంటుంది. కాగా మొదటిలో కరోనా వైరస్ వచ్చిన టైములో అభివృద్ధి చెందిన యూరప్ దేశాలు కరోనా...
న్యూఢిల్లీ: ఉపఎన్నికలలో ఒంటరి పోరాటమేనని మాయావతి స్పష్టం చేసారు. సార్వత్రిక ఎన్నికలలో సమాజ్వాదీ పార్టీతో కలిసి ఏర్పాటు చేసిన మహఘటబంధన్ విఫలం కావడంతో పొత్తు నుండి బయటకువస్తున్నట్లు ఆమె నిన్న సూచనప్రాయంగా చెప్పారు. అదే...
ముజఫర్నగర్ అల్లర్లకు నిరసనగా లక్నోలో ప్రదర్శన చేస్తున్న వారిపై లాఠీఛార్జి చేస్తున్న ఉత్తరప్రదేశ్ పోలీసులు. file photo ముజఫర్ నగర్లో 2013వ సంవత్సరంలో జరిగిన అల్లర్ల సందర్భంగా 100 మందిపై పెట్టిన 38 కేసుల...
హ్యాకర్లు సృష్టించిన పేజి; Images courtesy: Indian Express మహాత్ముడి వర్ధంతి రోజు జాతిపిత స్మృతికి అపచారం చేసినందుకు ప్రతీకారంగా హిందూ మహాసభ వెబ్సైట్ను హ్యాకింగ్ చేశారు. హ్యాక్ అయిన వెబ్సైట్ ల్యాండింగ్ పేజిలో...
కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకునే పార్టీకి అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ పొత్తు గట్టి ఫలితాన్నే ఇచ్చేట్లుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే ఎస్పి, బిఎస్పి, ఆర్ఎల్డి కూటమికి...
యోగీ ఆదిత్యనాథ్కు చట్టం అంటే గౌరవం ఎప్పుడూ లేదు. ఆయన అవడానికి యోగి. కానీ ఆయన మార్గం హింసాయుతం. మతంతో పెనవేసుకుపోయిన జీవితం ఆయనది. మతం మానవ కల్యాణమే కోరేదయితే ఆయన మతం అందుకు...