‘బ్యాంకుల ముందు చెత్త’.. ఆంధ్ర ప్రదేశ్ కాదు.. దేశం మొత్తం విస్తుపోయిన ఘటన ఇది. ఈనెల 24న కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు పట్టణంలో జరిగిన ఈ సంఘటనపై ఏకంగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలో...
ప్రభుత్వంపై విమర్శలు చేయాలన్నా, మచ్చ తీసుకురవాలని చూడాలన్నా.. ప్రతిపక్ష పార్టీలు అవకాశాలను ఉపయోగించుకుంటాయి. దీంతో ప్రభుత్వం స్పందించడం జరుగుతుంది. కానీ.. ఏపీలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ...