అయోధ్య చారిత్రక విశేషాలు ఇవే !!
ఆయోధ్య.. నేడు ప్రపంచమంతా మారమోగుతున్న పేరు. వందల ఏండ్ల న్యాయపోరాటం తర్వాత వివాదరహితంగా సుప్రీంకోర్టు అనుమతితో అయోధ్య రామాలయానికి శంకుస్థాన ఆగస్టు 5న జరుగుతుంది. దీనితో ఆయోధ్య నగరం మరోసారి వార్తల్లో ప్రధానంశంగా మారింది....