పరిస్థితి చేయిదాటిపోతున్న ఆఖరి నిమిషంలో గౌతమ్ సవాంగ్ ని రంగంలోకి దింపిన జగన్!
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వెడులపల్లిలో అధికార పార్టీ నాయకుడి ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నందుకు దళిత యువకుడు వరప్రసాద్ కి పోలీస్ స్టేషన్ లోనే శిరోముండనం చేయడం.. రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన...