ఏపీలో వాళ్ళకి అన్యాయం… నేరుగా అంతాకలిసి తాడేపల్లి రానున్నారు?
ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారుగా అన్ని వర్గాలవారికీ న్యాయం జరుగుతుందని, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. పసిపిల్లల దగ్గరనుంచి, పండు ముసలివారి వరకూ అందరినీ అక్కున చేర్చుకునేపనిలో భాగంగా.....