8 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు
(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) రాజ్యసభ నుండి ఎనిమిది మంది సభ్యులను చైర్మన్ వెంకయ్యనాయుడు వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. వ్యవసాయ బిల్లులు ఆమోదం సందర్బంగా రాజ్యసభలో ఆదివారం చోటుచేసుకున్న గందరగోళ...