(రాజమండ్రి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) అంతర్వేది శ్రీ లక్ష్మీనర్శింహస్వామి వారి రథం దగ్ధమైన విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నది. ఈ ఘటనపై పలు పార్టీలు, సంఘాల నుండి పెద్ద ఎత్తున...
వైసీపీలో నువ్వా-నేనా అనే రాజకీయాలు తెరమీదికి వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి చాపకింద రాజకీయం నేపథ్యంలో వైసిపి శాసనసభ్యుడు మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా అంతే రేంజ్లో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. దీంతో దర్శి...