NewsOrbit

Tag : vice president venkaiah naidu

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Vice President Venkaiah Naidu: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు

sharma somaraju
Vice President Venkaiah Naidu: ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పిన్నమనేని...
న్యూస్

బ్రేకింగ్: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ

Special Bureau
  (న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. సామాన్యులతో పాటు అనేక మంది సెలబ్రిటీలు, ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. అనేక మంది...
రాజ‌కీయాలు

నేడు ఉప రాష్ట్రపతి వెంకయ్యతో టీడీపీ ఎమ్మెల్సీల భేటీ

sharma somaraju
అమరావతి : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో నేటి సాయంత్రం ఢిల్లీలోని ఆయన నివాసంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీల ప్రతినిధి బృందం భేటీ కానున్నది. శాసనమండలి రద్దు నిర్ణయం అప్రజాస్వామికమనీ, రద్దుకు ఆమోదించవద్దనీ టీడీపీ...
టాప్ స్టోరీస్

‘ప్రభుత్వ పాలన ఒక్క చోట నుండే జరగాలి’

sharma somaraju
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఒక్క చోట నుండే ఉండాలన్న అభిప్రాయాన్ని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు వ్యక్తం చేశారు. పరిపాలన ఎక్కడ నుండి అనేది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయమని ఆయన అన్నారు. మూడు...
టాప్ స్టోరీస్

వెంకయ్యనాయుడు ఆదుకుంటారా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని మార్పును అడ్డుకోగల శక్తి ఎవరున్నారా అని అమరావతి రైతులు దిక్కులు చూస్తున్న తరుణంలో వారికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కనబడ్డారు. ఇప్పడు అందరి దృష్టీ ఆయనపైనే ఉంది....
టాప్ స్టోరీస్

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందే: వెంకయ్య

Mahesh
తాడేపల్లిగూడెం: అభివృద్ధి వికేంద్రీకరణపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని నిట్ స్నాతకోత్సవంలో వెంకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాల నుంచి గ్రామస్థాయి...
న్యూస్

‘కోడి పందేలు ఆగవు సుమా’!

Siva Prasad
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తాడేపల్లిగూడెం కోడి పందేలకూ గోదావరి జిల్లాలకూ మధ్య ఉన్న విడదీయరాని బంధం గురించి అందరికీ తెలిసిందే. సంక్రాంతి వచ్చిందంటే అక్కడ పోలీసులు ప్రతి ఏటా కోడి పందేలు జరగనిచ్చేది...
టాప్ స్టోరీస్

జగన్‌ సర్కారుపై వెంకయ్య పొగడ్తలా!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై బహిరంగంగా స్పందించారు. రేపిస్టులకు మరణశిక్ష విధించేందుకు వీలుగా రాష్ట్ర శాసనసభ చేసిన చట్ట సవరణను ట్విట్టర్ వేదికగా శ్లాఘించారు. ఈ చట్ట...
న్యూస్

‘ఆ వార్తలు నిజం కాదు’

sharma somaraju
ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్మరాజ్ నియమితులు అయ్యారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆమె వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులు అయ్యానని...