భక్తులు నిత్యం ఇంట్లో దీపారాధన తప్పక చేయడం అలవాటు. అయితే ఈ దీపాలను వెలిగిండచంలో పండితులు చెప్పిన విధానం పాటిస్తే శుభఫలితాలు తొందరగా వస్తాయి అనేది వాస్తవం. దీనికోసం ఆయా దేవుళ్లకు ఏ రకమైన...
శ్రీశైలం.. ద్వాదశ జ్యోతిర్లింగా క్షేత్రాలలో రెండది. దట్టమైన నల్లమల అడువల మద్యలో నుంచి వెళ్తే మనకు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం వస్తుంది. శ్రీశైలంలో జ్యోతిర్లింగం, శక్తి పీఠం రెండు ఉన్న పరమపవిత్ర క్షేత్రం ఇదిజ. అయితే ఇక్కడ శివపార్వతులను మల్లికార్జున, భ్రమరాంబలుగా ఆరాధిస్తారు. అయితే ఈస్వామి దర్శనానికి వస్తే తప్పక ముందు స్వామి పుత్రుడు గణపతిని దర్శించుకోవాలి. ఆయన సాక్ష్యం తప్పనిసరి....
హిందు మతంలో పూజలు అనేవి నిత్యం చేస్తారు. వీటిలో అనేక ఆచారాలు. ఏదేవుడికి పూజ చేసినా సరే వారికి ఆయా రకాల పుష్పాలను సమర్పించడం సాధారణం. అయితే.. ఈ పుష్పాలు కచ్చితంగా ఎందుకు వినియోగించాలి..?...
శుక్రవారం గణపతి ఆరాధనకు ప్రధానమైన రోజుల్లో ఒకటి. సకల కార్య విఘ్ననాశకుడు, సకల కార్యజయాలకు మూలం అయిన శ్రీ వినాయకుడిని ప్రసన్నం చేసుకుంటే అన్ని పనులు సాఫీగా సాగిపోతాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అత్యంత...