YSRCP: అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల దృష్ట్యా అధికార వైసీపీ గెలుపు గుర్రాల అన్వేషణలో భాగంగా కీలక మార్పులు చేర్పులు చేస్తొంది. ఈ క్రమంలో ఇవేళ తొమ్మిదవ లిస్ట్ ను రిలీజ్ చేసింది. మొత్తం...
YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకూ 9 మంది రీజినల్ కోఆర్డినేటర్ లు ఉండగా, 10వ రీజినల్ కోఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కరరెడ్డి నియమితులైయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాలకు ఒంగోలు...
Vijaya Sai Reddy: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ తరుణంలోనే చంద్రబాబుపై మరో మూడు కేసులు...
విదేశాలకు వెళ్లేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిలకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ మొదటి వారంలో యూకే వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఇటీవల సీఎం జగన్ సీబీఐ...
Vijaya Sai Reddy: ఏపి సర్కార్ ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తొందనీ, రాష్ట్రాన్ని జగన్ అప్పులాంధ్రగా మార్చేశారని గత కొంత కాలంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలునకు...
YSRCP: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గత కొద్ది నెలలుగా పార్టీలో యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్ర పార్టీ రీజనల్ ఇన్ చార్జ్ బాధ్యతల నుండి ఆయనను తప్పించి టీటీడీ చైర్మన్...
Vijaya Sai: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఈ మధ్య కాలంలో మళ్లీ యాక్టివ్ అయ్యారు. టీడీపీపై విమర్శల ట్వీట్ లు చేస్తున్నారు. అనుబంధ సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్ ను ఎన్నికలకు...
జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపికైంది. అనేక రాష్ట్రాల పోటీ మధ్య ఏపి శకటం కోనసీమ ప్రభల తీర్ధం పరేడ్ కు...
ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ గడువు ముగుస్తున్న నేపథ్యలో మరో పదేళ్లు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ...
కేంద్రం కంటే ఏపి ఆర్ధిక పరిస్థితే బెటర్ గా ఉందంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. నిన్న ఢిల్లీలో వైసీపీ ఎంపీల మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్...
Venkaiah Naidu: ఆంధ్రప్రదేశ్ నుండి ప్రఖ్యాతి గాంచిన నాయకుడు వెంకయ్య నాయుడు ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్నారు. ఆయనకు వరుసగా రెండవ సారి ఉప రాష్ట్రపతి పదవి దక్కుతుందని అందరూ భావించారు. కొంత మంది అయితే...
YSRCP: ఏపి కోటాలో త్వరలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల ఎన్నికలు శుక్రవారం పూర్తి అయ్యాయి. నాలుగు స్థానాలకు నలుగురే నామినేషన్లే వచ్చిన నేపథ్యంలో నామినేషన్లు దాఖలు చేసిన నలుగు వైసీపీ అభ్యర్ధులు విజయసాయిరెడ్డి,...
YSRCP Rajya Sabha: త్వరలో ఏపి నుండి నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఖాళీ అవుతున్న ఏపి, తెలంగాణతో సహా 57 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం...
Vijaya Sai Reddy: ఏపిలో ఎప్పట్లో ఎన్నికలు లేనప్పటికీ రాజకీయ వాతావరణం హీట్ ఎక్కింది. రాష్ట్రంలో అధికార వైసీపీని ఢీకొట్టేందుకు ప్రతిపక్షాలు జతకట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్,...
YSRCP: తెలంగాణకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త జూపల్లి రామేశ్వరరావు వైసీపీ సభ్యత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపి నుండి త్వరలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలు అధికార వైసీపీకే దక్కనున్న...
Vijaya Sai Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ – జనసేన పొత్తుల అంశం హాట్ టాపిక్ గా ఉంది. ఈ తరుణంలో టీడీపీ, వైసీపీ నేతలు దీనిపై చేస్తున్న కీలక వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో...
YSRCP: ఏపి మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో తలెత్తిన అసమ్మతిని చల్లార్చే క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో భాగంగా పార్టీ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ లు, జిల్లా అధ్యక్షులను నియమించారు. పార్టీ...
Ayyanna Patrudu: అనకాపల్లి జిల్లాలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై మరో కేసు నమోదు అయ్యింది. పోలీసులపై దుర్భాషలాడి దుసురుసుగా ప్రవర్తించారన్న అభియోగంపై 304, 305, 188, 204 సెక్షన్ల కింద...
YS Viveka: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ సెన్సేషనల్ గా మారిన కేసు ఏదైనా ఉంది అంటే అది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసే. రాష్ట్రంలో ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా దీనిపైనే చర్చించుకుంటున్నారు....
YSRCP: రాజకీయాల్లో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకుంటుంటాయి. పలు సందర్భాల్లో పరిశీలకులకు ఊహలకు అందని నిర్ణయాలు జరుగుతుంటాయి. ట్విస్ట్ లు ఉంటాయి. ప్రస్తుతం వైసీపీలో ఎవరూ ఊహించని పరిణామాలు జరిగే అవకాశం ఉందన్నట్లు వార్తలు...
YSRCP: ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో రాజ్యసభ సభ్యుల ఎంపికకు సంబంధించి హడావుడి మొదలైందని చెప్పుకోవచ్చు. ఏపి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సుజనా చౌదరి, టీజీ వెంకటేష్,, సురేష్ ప్రభు. విజయసాయిరెడ్డి ల...
TDP: గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడిప్పుడే పార్టీ బలోపేతానికి అడుగులు వేస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూ ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో రెండున్నరేళ్ల వరకూ ఎన్నికలు...
AP News: “తాంబూలాలు ఇచ్చాం –తన్నుకు చావండి” అన్న సామెత మాదిరిగా కేంద్రం తీరు కనబడుతోంది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు. విభజన చట్టంలోని అనేక హమీలను కేంద్రం అమలు చేయలేదు. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు...
CM Jagan: ఈ నెల 29వ తేదీ నుండి డిసెంబర్ 23 వరకూ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్ లో వైసీపీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై...
YSRCP News: ఏపి రాజకీయాల్లో వైసీపీ అనేది ఓ ప్రత్యేకమైన పార్టీ. అంటే రాజకీయాల్లో కొత్త పుంతలు.. రాజకీయాల్లో ఇలా కూడా చేయవచ్చా..? ఇటువంటి రాజకీయాలు కూడా చేయవచ్చా ..? అని అశ్చర్య గొలిపే పార్టీ...
YCP Vs TDP: ఏపీ (Andhra Pradesh)లో గ్రామ స్థాయి రాజకీయాలు ఎలా ఉన్నాయో రాష్ట్ర స్థాయి రాజకీయాలు (Politics) అలానే తయారు అయ్యాయి. గ్రామాల్లో ఓ రాజకీయ పార్టీ కార్యకర్త పోలీసు స్టేషన్...
TDP Vs YCP: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వద్ద ఏపిలో పరిణామాలపై టీడీపీ, వైసీపీ ఎంపిలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదులు చేశారు. హోంశాఖ పార్లమెంటరీ సంప్రదింపుల సంఘం...
AP CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ అభిమానులకు సీఎం జగన్మోహనరెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వీళ్లందరూ ఎంత బాగా తెలుసో, ఎంత బాగా ఫేమసో...
Vijaya Sai Reddy: విశాఖలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు జరుగుతున్నాయంటూ ఇటీవల ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములు విజయసాయి రెడ్డి పేరుతో కబ్జాలు...
Vijaya Sai Reddy: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రెండు వారాల పాటు విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది. తీర ప్రాంత అభివృద్ధిపై అధ్యయనం చేసేందుకు విదేశాలకు వెళ్లాలని విజయసాయి...
Vijaya Sai Reddy: గత కొద్ది రోజులుగా వైసీపీ – బీజేపీ రహస్య బంధంపై సోషల్ మీడియాలో కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఏపిలో వైసీపీ, బీజేపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు,...
YCP Vs BJP: గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో వైసీపీ, బీజేపీ తీరు తీస్తుంటే అబ్బో ఇక ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది, కేంద్రంలోని బీజేపీ కూడా జగన్ సర్కార్...
Vijaya Sai Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఏపి ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారిన రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ ఎంపీలు పలు మార్లు స్పీకర్ కు పిటిషన్...
Mansas Trust: మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ బాధ్యతలు నిర్వహిస్తున్న టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును జైలుకు పంపి తీరతామని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇంతకు ముందు ప్రకటించిన సంగతి...
Polavaram Project: ఏపి ప్రభుత్వానికి కేంద్రం షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది. పోలవరం ప్రాజెక్టు సవరించిన ఆమోదంకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అంగీకారం తెలిపారంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు...
CM YS Jagan: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పోలవరం ప్రాజెక్టు నిధుల సమస్యను కేంద్రానికి విన్నవిస్తూనే ఉంది. గతంలో ఆమోదించిన అంచనాల మేరకే నిధులు ఇస్తామని కేంద్రం చెప్పడంతో జగన్ సర్కార్...
Parliament Monsoon Session 2021: కేంద్రంలోని బీజేపీపై వైసీపీ వైఖరి మారినట్లు కనబడుతోంది. నేటి నుండి జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తమ వాణిని గట్టిగా వినిపించాలన్న కృత నిశ్చయంతో వైసీపీ ఉన్నట్లు స్పష్టం అవుతోంది....
TTD Board: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలకమండలి పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ గా టీటీడీ ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, కన్వీనర్ గా...
Vijaya Sai:కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. విజయసాయి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు ఘాటుగా స్పందించారు....
Vijayasai reddy: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా కృష్ణపట్నం అనందయ్య మందు,...
YCP VS BJP : తిరుపతి ఎన్నికల నేపథ్యంలో వైసీపీ, బీజేపీ నేతల మధ్య ట్వీట్స్ వార్ సాగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు...
AP Politics : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శల దాడి కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికలకు గానూ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ ప్రధాన...
Vijaya sai reddy : రాష్ట్రంలో స్థానిక సమరం ప్రారంభం అయ్యింది. ఇప్పుడు రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది పార్లమెంట్ సభ్యులతో వైసీపీ చాలా బలంగా ఉంది. అయితే స్థానిక పోరు ఆ...
దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని పరిణామాలు ఏపీలో జరుగుతున్నాయి. రాజ్యాంగబద్ధ వ్యవస్థలు మధ్య అగాధం అంతకంతకూ పెరుగుతోంది. అధికార పార్టీ ముఖ్యనేతలు, సోషల్ మీడియా వ్యవస్థ కూడా న్యాయ వవస్థపై మాటల దాడి చేస్తున్నారు....
ఈ ఏడాది మార్చి నెలలో టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం ఆ తరువాత మద్దాలి గిరిధర్, ఇటీవల వాసుపల్లి గణేష్ లు వైసీపీలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే...
ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీకి కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పగా తాజాగా మరో ఎమ్మెల్యే ఆ దిశగా అడుగులు వేశారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్...