CM YS Jagan: విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్బాంతి వ్యక్తం చేశారు. రైలు ప్రమాద ఘటనలో పది మంది...
ఏపీ సీఎం వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలకు వెళ్లిన సమయంలో ఎవరైనా బాధితులు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలను వివరిస్తే వెంటనే ఆర్ధిక సాయం అందించేలా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా...
CI Swarna Latha: పాత కాలం సినిమాలో ఓ స్మగ్లర్, దోపిడీ దొంగ తను సంపాదించిన సొమ్ములో కొంత తన ప్రాంతంలోని పేదలకు పంపిణీ చేస్తూ వారి వద్ద మహానుభావుడుగా పేరు తెచ్చుకుంటుంటాడు. అటువంటి...
సింహాచలం పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. గోవింద నామస్మరణతో సింహచల పరిసర ప్రాంతాలు మారుమోగుతున్నాయి. సింహాచలంలో భక్తుల గిరిప్రదక్షిణ రెండో రోజు కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైన గిరి ప్రదక్షిణ సోమవారం కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం...
విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం షికారుగంజి కూడలి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఉత్తరప్రదేశ్ వాసులు మృతి చెందారు. ఒడిశా నుండి విజయనగరం వైపు వెళుతున్న కారు నిర్మాణంలో ఉన్న...
Ramatheertham: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్ధం బొడికొండపై శ్రీకొదండ రామాలయం పునః నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఆలయంలోని విగ్రహాలను గతంలో దుండగులు ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆలయ పునః...
YSRCP: విజయనగరం జిల్లాలో వైసీపీ ఓ సాహసం చేస్తోంది. మహారాజు పూసపాటి వంశీయుడైన అశోక్ గజపతిరాజును ఏదో విధంగా అవినీతి ముద్ర వేసి జైలుకు పంపించాలని కంకణం కట్టుకుంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాటలు,...
Corona Tragedy: ఏపిలోని విజయనగరం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది, కరోనా నేపథ్యంలో విశాఖ నుండి పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా అవుతుండగా విశాఖకు పక్కనే ఉన్న విజయనగరంలో ఆక్సిజన్...
రాష్ట్రంలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ చలో రామతీర్థం ramatheertham కార్యక్రమానికి బీజెపీ bjp – జనసేన janasena పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి...
గత నెల 28న విజయనగరం జిల్లాలో ప్రఖ్యాత రామతీర్థం బోడికొండపై గల కోదండ రామాలయంలోని స్వామి విగ్రహన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి శిరస్సును కొలనులో పడవేసిన సంగతి తెలిసిందే. ఈ...
నూతన సంవత్సరం రెండవ రోజే ఏపిలో జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో అయిదుగురు మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు, విజయనగరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి...
(విజయనగరం నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) కరోనా ఉదృతి నేపథ్యంలో విద్యాసంస్థలను పూర్తి స్థాయిలో నిర్వహించడానికి అనుమతులు ఇవ్వలేదు. కొద్ది రోజుల నుండే 9,10 తరగతుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తరగతులు...