విజయవాడ ఎన్ఐఏ కోర్టు నందు కోడి కత్తి కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసులో విచారణకు హజరుకావాలని ఏపి సీఎం జగన్మోహనరెడ్డికి ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 10న విచారణకు కేసులో...
AP Skill Development case: ఏపి స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కామ్ కేసులో ఏపీ సీఐడీ అధికారులు సీమెన్స్ కంపెనీ ప్రతినిధి భాస్కర్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బాస్కర్ ను సీఐడీ కోర్టులో...
విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతతో పాటు, సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనుల్లో పురోగతి, సివిల్ వర్క్స్,...
విజయవాడలో స్వర్ణ ప్యాలెస్ అనేది ఫేమస్ హోటల్ అనేది అందరికీ తెలిసిందే. ఈ హోటల్ కు ఎక్కువగా ప్రముఖులే వస్తుంటారు. అయితే బుధవారం అనుకోని అతిధి బలవంతంగా వచ్చే ప్రయత్నం చేయడంతో హోటల్ సిబ్బంది...
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపై ఎన్నికలకు ముందు జరిగిన హత్యాయత్నం కేసు విచారణ ఎట్టకేలకు ఎన్ఐఏ కోర్టులో నేటి నుండి ప్రారంభమైంది. ఘటన జరిగిన నాలుగేళ్లకు ట్రయల్ కు వచ్చింది. ఈ నేపథ్యంలో కోడి...
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బార్ ఖేడా ప్రాంతంలో కునో నేషనల్ పార్కు ఉంది. షెయోపూర్, మొరేనా జిల్లాల్లో 344.686 చదరపు విస్తీర్ణంలో ఈ జాతీయ ఉద్యానవనం విస్తరించి ఉంది. 748 కిలోమీటర్ల వ్యాప్తిని కలిగి ఉంది....
గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పోరేషన్ స్టేడియంలో గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అయితే...
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచార రథం వారాహికి విజయవాడ కనకుదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్న కొండగట్టు అంజన్న ఆలయం వద్ద తొలి పూజలు...
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ లో ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు కేశినేని చిన్ని మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సిగ్మెంట్ లలో...
టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నానితో నిన్న రాత్రి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు భేటీ అయిన సంగతి తెలిసిందే. తన కుమారుడు వసంత వెంకట కృష్ణప్రసాద్ మైలవరం ఎమ్మెల్యేగా ఉండగా, వసంత నాగేశ్వరరావు...
ఏపిలో రాజకీయాల్లో రోజుకో కొత్త అంశం హాట్ టాపిక్ గా చర్చనీయాంశం అవుతున్నాయి. మొన్న ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి తన తండ్రి అంటూ మేకపాటి శివచరణ్ రెడ్డి బహిరంగ లేఖ విడుదల...
నూతన సంవత్సర (న్యూఇయర్) వేడుకలకు ప్రపంచమంతా ముస్తాబైంది. మరి కొద్ది గంటల్లో 2022 సంవత్సరం ముగియనుంది. నూతన సంవత్సరం 2023 కి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్దం అవుతున్నారు. అయితే ఈ శుభ...
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మూడు రోజుల తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్నారు. శుక్రవారం విజయవాడలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ క్రమంలో భాగంగా గురువారం (ఇవేళ) రాత్రి...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ నేతృత్వంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ ) జాతీయ పార్టీ అంకురార్పణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 14న ఢిల్లీలో కేంద్ర కార్యాలయాన్నిప్రారంభించనున్నారు. రాబోయే కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్...
వైసీపీ ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన జయహో బీసీ మహా సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. రాష్ట్ర నలుమూలల నుండి వేలాది సంఖ్యలో మహాసభకు తరలివచ్చారు. ఈ మహాసభకు దాదాపు...
వైసీపీ యువ నాయకుడు దేవినేని అవినాష్ నివాసంలో నిన్న ఉదయం ఐటీ అధికారులు సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. మరో పక్క హైదరాబాద్ లోని వంశీరామ్ బిల్డర్స్ పై రెండో రోజు అధికారుల సోదాలు...
దేశ భాష లందు తెలుగు భాష గొప్పతనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్లాషించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి విజయవాడ పోరంకి లోని ఓ ప్రైవేటు కన్వెన్షన్...
రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ద్రౌపది ముర్ము తొలిసారిగా రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు ఏపికి విచ్చేస్తున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. గన్నవరం విమానాశ్రయంలో...
ఏపిలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)అధికారులు సోదాలు జరుపుతుండటం హాట్ టాపిక్ అయ్యింది. పలు ఆసుపత్రుల్లో ఉదయం నుండి ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. విదేశీ పెట్టుబడుల వ్యవహారంలో ఈ సోదాలు జరుగుతున్నట్లుగా...
విజయవాడ కేంద్రంగా వెలుగు చూసిన సంకల్ప సిద్ధి కుంభకోణం ఆరోపణలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. ఈ కుంభకోణం వెనుక గుడివాడ, గన్నవరం ఎమ్మెల్యేల ప్రమేయం ఉందంటూ గత కొద్ది రోజులుగా టీడీపీ...
ఏపి ప్రభుత్వం ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి వైెఎస్ఆర్ అచీవ్ మెంట్ – 2022 అవార్డులను ప్రధానం చేశారు. విజయవాడలోని ఏ 1 కన్వెన్షన్ సెంటర్ నందు అవార్డుల ప్రధానోత్సవం...
Breaking: దీపావళి పండుగ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడ లోని జింఖానా గ్రౌండ్స్ లో బాణా సంచా దుకాణాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రతి ఏటా ఈ మైదానంలోనే బాణాసంచా దుకాణాలు...
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. విజయవాడ లోని ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహాం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో శనివారం...
Vijayawada TDP: ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీ నేతల మధ్య విభేదాలు ఇప్పుడిప్పుడే బహిర్గతం అవుతున్నాయి. ఎన్నికల సమయానికి ఒక బ్లాస్టింగ్ జరిగేలా ఉందని భావిస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ సభ్యుడుగా కేశినేని నాని ఉండగా,. విజయవాడ పార్లమెంటరీ...
మహర్నవమి పండుగ వేళ ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. విజయవాడ సింగ్ నగర్ ప్రాంతానికి విద్యార్ధులు సరదాగా సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతు అవ్వడం ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సింగ్ నగర్ నుండి...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని తరిస్తున్నారు. కాగా రేపు (ఆదివారం) ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అమ్మవారిని...
విశాఖపట్నంలోని సీబీఐ ప్రత్యేక కోర్టులోని రెండు కోర్టులు ఏపిలోని ఇతర ప్రాంతాలకు తరలనున్నాయి. ఈ మేరకు ఏపి హైకోర్టు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపికి సంబంధించిన సీబీఐ కేసులు అన్నీ విశాఖపట్నంలోని సీబీఐ...
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ వాసులు మరణించారు. అమెరికాలోని టెక్సాస్ వాలర్ కౌంటీ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) డైరెక్టర్ డాక్టర్ కొడాలి...
ఏపిలోని ప్రముఖ పుణ్య క్షేత్రం ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ వారి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైయ్యాయి. ఉత్సవాల్లో తొలి రోజు పాడ్యమి సోమవారం అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత...
బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి ఓ భక్తుడు మూడు బంగారు కిరీటాలను బహుకరించారు. నవీ ముంబయి రెకాన్ మెరైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన జి హరికృష్ణారెడ్డి దంపతులు మూడు బంగారు కిరీటాలను తయారు చేయించి...
గురు పూజోత్సవాన్ని బహిష్కరించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి. సన్మానాలకు, సత్కారాలకు దూరంగా ఉండాలని సంఘ నేతలు ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. గురుపూజోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు జిల్లా విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖ అధికారులకు...
విజయవాడలో వంద కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన కోర్టు భవనాలను సీఎం వైఎస్ జగన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కలిసి ప్రారంభించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)...
విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే కాలువలోకి దూకేయడంతో పలువురు పోలీసులకు సమాచారం...
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా అట్టహాసంగా సాగుతున్నాయి. ఇంతకు ముందు స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భాల్లో వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా నేడు కేంద్ర ప్రభుత్వ పిలుపుతో ప్రతి ఇంటా రెపరెపలాడుతోంది....
దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్దం చేసింది....
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా నది వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. విజయవాడ లోని ప్రకాశం బ్యారేజీ వద్ద కు భారీ వరద నీరు చేరుతోంది. బ్యారేజీ ఇన్ ఫ్లో శుక్రవారం ఉదయానికి...
కేశినేని సోదరుల మధ్య ఏమి జరిగింది..! వాళ్లిద్దరి మధ్య గ్యాప్ రావడానికి కారణం ఏమిటి,.? అసలు వివాదం ఏమిటి,.? దీనిలో చంద్రబాబు పాత్ర ఏమిటి..? కేశినేని నాని అసలు తన సోదరుడు చిన్ని మీద...
ఏపిలోని ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడలో మంకీ పాక్స్ కలకలం రేగింది. చిన్నారికి మాంకీ పాక్స్ వ్యాధి లక్షణాలు ఉన్నట్లుగా అధికారులు అనుమానించారు. దుబాయి నుండి వచ్చిన ఓ కుటుంబంలోని చిన్నారి శరీరంపై దద్దుర్లు...
MP Kesineni Nani: టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. విజయవాడ టీడీపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు చాలా కాలం...
HCL: ఏపిలోని విద్యార్ధులకు హెచ్సీఎల్ టెక్నాలజీస్ గుడ్ న్యూస్ అందించింది. టెక్బీ శిక్షణ కోసం ఏపి నుండి 1,500 మంది ఇంటర్ విద్యార్ధులను ఎంపిక చేయనుంది. ఈ నెల 25న విజయవాడలో వాక్ ఇన్ డ్రైవ్...
JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా గన్నవరం విమానాశ్రయానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జేపి నడ్డా ప్రత్యేక విమానంలో ఏపికి చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు...
Mega Fans: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంటే తాము నడుస్తామని అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామినాయుడు తెలిపారు. విజయవాడలోని మురళి ఫార్చూన్ హోటల్ నందు ఆదివారం పవన్, చిరు,...
Transco Employees Protest: విద్యుత్ రంగ సంస్థలైన జెన్కో, ట్రాన్స్ కో, డిస్కంలలో పని చేస్తున్న ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు....
Andhra Pradesh: విజయవాడలోని ప్రభుత్త్వాసుపత్రిలో ఓ యువతిని సామూహిక మానభంగం చేసిన ఘటన రాజకీయంగా కాక రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటన ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య చిచ్చు పెట్టింది.. చంద్రబాబు సహా...
Vijayawada Electric Bike: దేశంలో ఎలక్ట్రిక్ బైక్ వినియోగం రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకపక్క పెట్రోల్ రేటు ధరలు ప్రభుత్వం పెంచుకుంటూ పోతూ ఉండడంతో… ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్ లో భారీ డిమాండ్...
Andhra Pradesh: మహిళ హోంమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో వారం రోజుల వ్యవధిలో రెండు ఘోరమైన నేరాలు జరిగాయి. అవి కూడా ఎక్కడో నిర్మానుష్య ప్రదేశంలో కాకుండా బహిరంగ ప్రదేశాలలో జరగడం అందర్నీ తీవ్ర...
Vijayawada: విజయవాడ మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటనకు సంబంధించి ఏపీ రాజకీయాలు అటుడుగుతున్నాయి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించిన క్రమంలో చోటు చేసుకున్న సంఘటనలతో రాజకీయం రసవత్తరంగా మారింది. మేటర్ లోకి వెళ్తే...
Big Breaking: “ఆచార్య” సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 23 వ తారీకు ఏపీలో విజయవాడలో సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో జరగనున్నట్లు ఉదయం వార్తలు మీడియాలో రావడం తెలిసిందే. పైగా ఇదే...