YV Subba Reddy: బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న టీటీడీ చైర్మన్ వైవీ దంపతులు
YV Subba Reddy: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు నేడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత వీరికి ఆలయ చైర్మన్ సోమినాయుడు, ఇఓ...