‘జగన్ తాత దిగి వచ్చినా రాజధానిని తరలించలేరు’
అమరావతి: అమరావతి రాజధాని కోసం తాము చట్టపరంగా, న్యాయపరంగా అన్ని విధాలుగా పోరాడతామని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను మంత్రులు హేళన చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం...