NewsOrbit

Tag : vijayawada

న్యూస్ రాజ‌కీయాలు

విజయవాడ వైసీపీలో మళ్లీ ఫ్లెక్సీల రగడ ..పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయతీ

sharma somaraju
  వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి జన్మదిన వేడుకలను హంగు ఆర్భాటాలకు దూరంగా నిరాడంబరంగా జరపాలని వైసీపీ భావించింది. ఈ నెల 21న తేదీన వైఎస్ జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రజలకు...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

మాట నిలపెట్టుకున్న సుప్రీమ్ హీరో!!

Naina
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని తన పెద్ద మనసు చాటుకున్నాడు. సాయి ధరమ్ తేజ్. గత ఏడాది విజయవాడలోని ఓ ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకులు భవన నిర్మాణానికి...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఆ నెక్స్ట్ ఏంటి?? జగన్ బీసీ జపంతో రాలిపోతాయా ఓట్లు!!

Comrade CHE
    56 మంది బీసీ కార్పొరేషన్ ల చైర్మన్ లు … 672 మంది డైరెక్టర్లు మొత్తంగా 728 మంది…. వీరితోనే సభ వేదిక నిండిపోయింది… బీసీ సంక్రాంతికి మరెవరు రానక్కర్లేదు అన్నట్లుగా...
న్యూస్ రాజ‌కీయాలు

వేడుకగా బీసీ సంక్రాంతి సభ

sharma somaraju
  భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటి సారిగా ఏపిలో వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం 56 బీసీ ఉప కులాలకు కార్పోరేషన్‌లను ఏర్పాటు చేసి పాలకవర్గాలను నియమించిన సంగతి తెలిసిందే. జగన్మోహనరెడ్డి అధికారంలోకి...
న్యూస్

ఏపి ఉద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్… అదేంటో చూడండి

sharma somaraju
  తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైలు ప్రయాణీకులకు ముఖ్యంగా ఏపి ఉద్యోగులకు రైల్వే శాఖ శుభ వార్త అందించింది. విజయవాడ – లింగంపల్లి మధ్య నడిచే ఇంటర్ సిటీ ఏసి ఏక్స్‌ప్రెస్  (ఎంప్లాయిస్...
న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

డాక్ట‌ర్ ర‌మేష్ విచార‌ణ …. స్వ‌ర్ణ ప్యాలెస్ గుట్టు ర‌ట్టు కానుందా?

sridhar
దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విజ‌య‌వాడలో రమేష్ హాస్పిటల్స్ అగ్ని ప్ర‌మాదం గురించి తెలిసిన సంగ‌తే. స్వర్ణ ప్యాలెస్‌లో కోవిడ్-19 సెంటర్ ఏర్పాటు చేయ‌డం, అనంత‌రం జరిగిన ప్రమాదంలో 10 మంది మృతి చెందగా 20...
ట్రెండింగ్ న్యూస్

ఈ బుడ్డోడి స‌మాధానాల‌కు అంద‌రూ ఫిదా!

Teja
మాట‌లు కూడా స‌రిగ్గారాని కొంత మంది చిన్నారులు చేసే ప‌నులు, చెప్పే మాట‌లు చూస్తే.. వాళ్ల వ‌య‌సుకు, మాట‌ల‌కు, చేత‌ల‌కు అస‌లు సంబంధమే లేదు అనిపిస్తుంది క‌దూ.. నిజ‌మే కొంద‌రు పిల్ల‌లు మాట‌లే స‌క్క‌గా...
Featured న్యూస్ రాజ‌కీయాలు

న‌లిగిపోతున్న బాబు …. ఆ ఇద్ద‌రు ఎంపీల‌తో ఉక్కిరిబిక్కిరి

sridhar
తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుకు రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త అనే పేరున్న సంగ‌తి తెలిసిందే. త‌న‌దైన శైలిలో ఎత్తుగ‌డ‌లతో ఆయ‌న ముందుకు సాగుతుంటారు. అయితే, గ‌త కొద్దికాలంగా ఒకింత గ‌డ్డుకాలం ఎదుర్కుంటున్నారు. తాజాగా...
దైవం

భవానీ దీక్ష తేదీలు ఖరారు !

Sree matha
విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయ వైదిక కమిటీ భవానీ మండల దీక్ష తేదీలను ఖరారు చేసింది. భవనీమాలధారులతో ఇంద్రకీలాద్రి భవానీలకీలాద్రిగా మారనున్నది. ఇందుకోసం ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. నవంబర్ 25 నుంచి జనవరి 9వ...
న్యూస్ రాజ‌కీయాలు

నేడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విజయవాడ రాక..! ఎందుకంటే..?

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నేడు విజయవాడ రానున్నారు. కిషన్ రెడ్డి సాయంత్రం ఢిల్లీ నుండి నేరుగా విజయవాడ రానున్నారు. తన...
టాప్ స్టోరీస్ న్యూస్

ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండచరియలు..! తప్పిన పెనుప్రమాదం..!!

sharma somaraju
  (విజయవాడ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) విజయవాడ దుర్గగుడి సమీపంలో బుధవారం పెనుప్రమాదం తప్పింది. ఇంద్రకీలాద్రి సమీపంలో కొండచరియలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కొండమీద మౌన స్వామి ఆలయం వద్ద కొండ చరియలు విరిగి...
దైవం

నవరాత్రులలో మూడో రోజు ఇలా ఆరాధిస్తారు !

Sree matha
బెజవాడ దుర్గగుడిలో మూడో రోజున అమ్మ వారు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ది పొందిన ‘‘ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాల’’తో ప్రకాశించే పంచముఖాలతో...
Featured దైవం

రెండో రోజు బెజవాడలో అమ్మ రూపం ఇదే !

Sree matha
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు రెండవరోజు జగన్మాత కనకదుర్గమ్మ బాలాత్రిపురసుందరీ దేవి రూపంలో దర్శనమివ్వనున్నారు. మనస్సు, బుద్ధి, చిత్తం శ్రీ బాల త్రిపురసుందరీ దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో ఉండే ఈ...
దైవం

దసరా నవరాత్రులు మొదటి రోజు..!

Sree matha
దసరా సందర్భంగా అమ్మవారిని వేర్వేరు అలంకారాలలో కొలుచుకుంటాము. తల్లి ఎలాగైతే బిడ్డ పరిస్థితిని బట్టి వేర్వేరు బాధ్యతలు చేపడుతుందో… అమ్మలగన్న అమ్మ, ఆ దుర్గమ్మ కూడా భక్తుల అవసరాలను బట్టి వేర్వేరు రూపాలతో సాక్షాత్కరిస్తుంది....
దైవం

ఇంద్రకీలాద్రి శ్రీకనకదుర్గమ్మ నవరాత్రులు !

Sree matha
ప్రముఖ శక్తిక్షేత్రం.. విజయవాడలోని ఇంద్రకీలాద్రిమీద వెలసిన శ్రీకనకదుర్గమ్మ నవరాత్రులు అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ విశేషాలు అలంకారాలు తెలుసుకుందాం… 17-10-2020 శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి స్వర్ణ కవచం – ఆశ్వయుజ శుద్ధ...
న్యూస్ రాజ‌కీయాలు

ఆ నగరానికి ఏమైంది! ఏమిటీ నేరాలు.. ఘోరాలు?

Yandamuri
బెజవాడ నగరంలో ఒక్కసారిగా తుపాకులు పేలాయి ..పెట్రోలు మంటలు ఎగిసి పడ్డాయి… రెండు రోజుల వ్యవధిలో రెండు ఘోరమైన నేరాలు జరిగిపోయాయి. ఇటీవలి కాలంలో కామ్ గా ఉన్న బెజవాడ ఉన్నట్టుండి క్రైమ్ హాట్స్పాట్...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ – చంద్రబాబు లకి చెమటలు : ప్రత్యక్ష రాజకీయాల్లోకి జూనియర్ ఎన్‌టి‌ఆర్ !

sekhar
2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి తరఫున మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొని అదరగొట్టే రీతిలో పొలిటికల్ లుక్ జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చాడు. ప్రతి చోటా కార్యకర్తలకి మంచి జోష్...
న్యూస్

బాపు మ్యూజియంను ప్రారంభించిన వైఎస్ జగన్

Vihari
పదేళ్ల కిందట మూతపడిన విజయవాడలోని బాపు మ్యూజియంను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ప్రారంభించారు. దాదాపు 8 కోట్ల రూపాయల వ్యయంతో ఆ మ్యూజియాన్ని పునరుద్ధించారు. ఇందులో 80 శాతం ఖర్చు కేంద్ర...
న్యూస్ రాజ‌కీయాలు

విజయవాడ పార్లమెంట్ ఇన్చార్జి విషయంలో చంద్రబాబు సరికొత్త ఎత్తుగడలు..!!

sekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు నియోజక వర్గాలను జిల్లాలు గా మార్చే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దిశగా ముందుగానే వైయస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే ఇన్చార్జిల ను నియమించడం జరిగింది. ఇప్పుడు ఇదే ఫార్ములా...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ కి చంద్రబాబు కి తెలియకుండా అద్భుత రాజకీయం నడుపుతున్న కేశినేని నాని..??

sekhar
2019 సార్వత్రిక ఎన్నికలలో జగన్ హవా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాగాని విజయవాడ నడిబొడ్డులో ఎంపీ కేశినేని నాని గెలవటం టిడిపిలోనే హైలెట్ అయ్యింది. వైసిపి పార్టీ కి చెందిన పొట్లూరి వర ప్రసాద్ (పీవీపీ) తన...
ట్రెండింగ్

నేను విచారణకు రెడీ.. కానీ పోలీసులే ఏర్పాట్లు చేయలేదు – డాక్టర్ రమేష్ కొత్త కథ!

Teja
విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అగ్ని ప్రమాదంలో 11 మంది మరణించారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి బాధ్యులపై...
న్యూస్ రాజ‌కీయాలు

మిస్ అవుతున్న జగన్, చంద్రబాబు .. వాళ్ళకి గోల్డెన్ ఛాన్స్ !

sekhar
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గుళ్ళూ గోపురాలు చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీకి సోము వీర్రాజు అధ్యక్షుడు అయిన తర్వాత ఏపీలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ కంటే బిజెపి పార్టీ సౌండ్ గట్టిగా వినబడుతోంది....
న్యూస్

అక్టోబర్‌ 17 నుంచి దుర్గమ్మ నవరాత్రులు !

Sree matha
బెజవాడలోని ఇంద్రకీలాద్రిలో వెలసిన శ్రీ కనకదుర్గమ్మ దేవాలయంలో  ఈ  ఏడాది అక్టోబర్ 17 నుంచి 25 వరకు విజయవాడ కనకదుర్గ ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు  జరుగనున్నాయి.‌ఈ ఉత్సవాలకు సంబంధించిన ఆన్‌లైన్‌ టికెట్‌లను ఆలయ కమిటీ, ఈవో...
టాప్ స్టోరీస్ న్యూస్

ఎంపీకి కలెక్టర్ కౌంటర్..! బెజవాడ రాజకీయంలో ట్విస్టు

Special Bureau
(విజయవాడ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ రాజకీయంలో పైచేయి సాధించాలనుకున్న టీడీపీ ఎంపి కేశినేని నాని ఆశలకు జగన్ ప్రభుత్వం నీళ్ళు చల్లింది. విజయవాడలో కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ నిర్మాణం గత...
టాప్ స్టోరీస్ న్యూస్

కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం మళ్లీ వాయిదా..! కానీ..?

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 4వ తేదీనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కావాల్సి...
Featured టాప్ స్టోరీస్ న్యూస్

అంతర్వేది మరవక ముందే… విజయవాడలో మరో రెండు ఘటనలు..!!

Special Bureau
 (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఏపిలో పలు ఆలయాల్లో జరుగుతున్న వరుస సంఘటనలు తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. ఇటీవల అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనర్శింహస్వామి వారి రథం తగులబడిన ఘటన మరువక ముందే విజయవాడ...
న్యూస్ రాజ‌కీయాలు

దీనికే ఇంత హడావిడి ఎందుకు, ఏపీ బీజేపీ నేతల తీరుపై కామెంట్లు..!!

sekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ కంటే ఎక్కువగా ఇప్పుడు బీజేపీ పార్టీ పేరు వినబడుతోంది. ముఖ్యంగా బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ని ఆ పార్టీ హైకమాండ్ నియమించడంతో చాలా విషయాలలో దూసుకుపోతుంది....
న్యూస్

కృష్ణానదికి పెరుగుతున్న వరద…ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Special Bureau
 (అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉదృతి పెరుగుతోంది. వరద ప్రవాహం గంట గంటకు ఎక్కువ అవుతుండటంతో అధికారులు మొదటి ప్రమాద...
న్యూస్

ఊపందుకున్న భారత్ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్! భాగస్వామిగా మారిన ఐఆర్ఎస్ అధికారి భూపాల్ రెడ్డి!

Yandamuri
ఇప్పుడు ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య సంక్షోభంతో పాటుగా,ఆర్థిక సంక్షోభం కూడా నెలకొంది. ఈ సంక్షోభాల నుండి బయటపడడం కోసం ప్రపంచ దేశాలు...
న్యూస్ రాజ‌కీయాలు

అన్ని రాజకీయాల్లో విజయవాడ రాజకీయాలు వేరయా..!

Varun G
విజయవాడ లేదా బెజవాడ.. పేరు ఏదైనా కానీ.. ఇక్కడ రాజకీయాల పేరు చెబితే చాలు.. అవి ఎంతో రసవత్తరంగా ఉంటాయి అనే మాట వినిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతంలోని రాజకీయాలైనా కానీ… విజయవాడను...
న్యూస్

బ్రేకింగ్: చంద్రబాబుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

Vihari
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుండి హైదరాబాద్ కు ప్రయాణిస్తుండగా ఈ పెను ప్రమాదం తప్పింది. రోడ్డు మార్గంలో ఆయన ప్రయాణిస్తుండగా ఒక ఆవు అడ్డు రావడంతో...
న్యూస్

కలుగులోంచి బయటకు రాబోతున్న రమేష్ హాస్పిటల్ చౌదరి గారు!

Yandamuri
అగ్నిప్రమాదం కారణంగా పది మంది ప్రాణాలు బలిగొన్న విజయవాడ స్వర్ణా ప్యాలెస్ కోవిడు కేర్ సెంటర్ నిర్వాహకుడు రమేష్ కార్డియాక్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రమేష్ ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉండటం, హైకోర్టుకు...
న్యూస్

కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా…మళ్ళీ ఎప్పుడంటే…?

Special Bureau
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) విజయవాడలో దాదాపు 502 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ వంతెనను ఈ...
న్యూస్

ఆ మాజీ విషయంలో తండ్రీ కొడుకులు తగాదా పడ్డారట ! ఏమిటా కథాకమామిషు

Yandamuri
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇంటిలోనే పోరు మొదలయిందని ఒక టాక్ వినవస్తోంది. స్వయానా కుమారుడు చినబాబు లోకేష్ బాబు తండ్రిపై అలిగి అమరావతికి పరిగెత్తి వచ్చాడట. మళ్లీ చంద్రబాబు బతిమాలితే లోకేష్ చల్లబడి హైదరాబాద్...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : రమేష్ ఆస్పత్రి ఎఫెక్ట్ – ఆస్పత్రులపై ఏపీ సర్కార్ కొరడా

arun kanna
విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి అనుసంధానమైన స్వర్ణ ప్యాలెస్ ను కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చిన తర్వాత అందులో జరిగిన అగ్ని ప్రమాదం తో ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. తన పూర్వపు తప్పిదాల నుండి...
న్యూస్ రాజ‌కీయాలు

కొడాలి నాని ఏంటి పవన్ కల్యాణ్ జూనియర్ ఎన్‌టి‌ఆర్ లని అంత అనేశాడు !

sridhar
విజ‌య‌వాడ స్వ‌ర్ణ ప్యాలెస్‌లోని కోవిడ్ సెంట‌ర్‌లో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదంలో చికిత్స పొందుతున్న వారు మ‌ర‌ణించ‌డం దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించింది, ఎంద‌రినో క‌ల‌చి వేసింది. ఈ దుర్ఘ‌ట‌న‌పై ఏపీ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్...
న్యూస్

బ్రేకింగ్: స్వర్ణ ప్యాలెస్ ఘటనలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Vihari
విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ ఘటన ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. స్వర్ణ ప్యాలెస్ ను కోవిద్ సెంటర్ గా నిర్వహిస్తున్న రమేష్ హాస్పిటల్ యాజమాన్యాన్ని అగ్నిప్రమాదానికి బాధ్యులను చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

వామ్మో… అతను బిజేపీ లోకి వస్తున్నాడా…? అయితే హిట్…. లేకుంటే ఫట్!

siddhu
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కులం ప్రాతిపదికన ఓట్లు చాలా కీలకం. ఎంతకాదన్నా ఇది ఎవరూ బయటకు చెప్పలేని వాస్తవం. అయితే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ప్రస్తుతానికి బెజవాడ కీలక నేత వంగవీటి రాధా రాజకీయ...
న్యూస్ రాజ‌కీయాలు

ఇంటరెస్టింగ్ : కొల్లు రవీంద్ర బయటకి రాగానే ఏం జరగబోతోంది ?

sridhar
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలో ఉన్న‌ వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, మచిలీపట్నం మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మోకా భాస్కరరావు హత్య కేసులో నిందితుడు అయిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్ దొరికింది. 14 షరతులు, లక్ష...
న్యూస్

‘వంగవీటి రాధ ‘ పేరు చెపితే వాళ్లంతా రగిలి పోతున్నారు!

Yandamuri
కాపు ఐకాన్ వంగవీటి మోహన రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ బిజెపి వైపు చూస్తున్నారని,ఆయనను పార్టీలోకి తేవటానికి ఒక కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తి పావులు కదుపుతున్నారు అని విస్తృతంగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. నిజానికి...
న్యూస్

కేశినేని నానికి రాత్రికి రాత్రి ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది!

Yandamuri
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఒక్కసారిగా కేసరిలా మారిపోయారు! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే సమయం సందర్భం లేకుండా ఆ ఎంపీ గారు సీఎం ను...
న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి లో మరొక వివాదం .. ఉలిక్కిపడ్డ ఏపీ ??

sridhar
అమ‌రావ‌తి… న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌ధాని అనే గుర్తింపు నుంచి మూడు రాజ‌ధానుల్లో ఒక‌టిగా మిగ‌ల‌బోతున్న (!) ప్రాంతం. ఇప్పుడు ఏపీలో రాజకీయాలు, సామాన్యుల ప్ర‌జ‌ల ఆలోచ‌న‌లు కూడా అమరావతి చుట్టూనే తిరుగుతున్నాయి. కొత్త కొత్త డిమాండ్స్...
న్యూస్

అబ్బా! అలా జరిగితే ఎలా ? అని వైసీపీ అంతర్మధనం!!

Yandamuri
విజయవాడలోని కనకదుర్గ ఫైఓవర్ విషయంలో బిజెపి టిడిపి కలిసి వైసీపీకి షాక్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఫ్లైఓవర్ను వైసిపి ప్రభుత్వం తాను పూర్తిచేసినట్టు చెప్పుకుని క్రెడిట్ కొట్టేయాలని చేస్తుండగా ఇందుకు టిడిపి కౌంటర్ అటాక్...
న్యూస్ రాజ‌కీయాలు

విజయవాడ ప్రజలకి ఒక సూపర్ గుడ్ న్యూస్ ! 

sekhar
ఏపీలో ప్రధాన నగరంగా ఉన్న విజయవాడ నగరానికి మరో మణిహారం రూపుదిద్దుకుంది అదే కనకదుర్గ ఫ్లైఓవర్. ఎప్పటి నుండో విజయవాడ వాసులు కనకదుర్గ గుడి దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని ఎన్నో సంవత్సరాల నుండి...
న్యూస్ రాజ‌కీయాలు

” వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్పండి .. డబ్బులిస్తాం ” విజయవాడ పోలీసులు సంచలన ప్రకటన ! 

sekhar
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ రమేష్ ఆస్పత్రి కోవిడ్ సెంటర్ అగ్ని ప్రమాద ఘటన ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. దర్యాప్తు దశలో ఉన్న ఈ కేసుకు సంబంధించి విజయవాడ...
ట్రెండింగ్ న్యూస్

భారతదేశపు అతిపరిశుభ్రమైన నగరాల్లో విజయవాడ, వైజాగ్..! ఏ ర్యాంకుల్లో అంటే….

arun kanna
భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. అయితే ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశ శుభ్రత తో ముడిపడి ఉంటుంది అన్నది ఎంతో మంది ఆరోగ్య నిపుణులు, మేధావులు, శాస్త్రవేత్తలు చెప్పే మాట. ఇక...
న్యూస్

బ్రేకింగ్: స్వర్ణ ప్యాలెస్ విషయంలో హీరో రామ్ ట్వీట్ పై విజయవాడ కమీషనర్ సీరియస్

Vihari
ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇటీవలే స్వర్ణ ప్యాలెస్ ఘటనపై వరస ట్వీట్లు చేసిన విషయం తెల్సిందే. కొన్ని రోజుల క్రితం హీరో రామ్ ట్వీట్ చేస్తూ పెద్ద కుట్ర జరుగుతున్నట్లుంది. వైఎస్ జగన్ ను...
న్యూస్

ఫోటో: ప్రారంభానికి సిద్ధమవుతున్న విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్

Vihari
విజయవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్ మొదటి టెస్ట్ రన్ ను పూర్తి చేసుకుంది. ఇది విజయవంతమవడంతో ఈరోజు నుండి రెండో టెస్ట్ రన్ ను నిర్వహించనున్నారు. ఈ టెస్ట్ రన్ లో ఫ్లైఓవర్ భారీ వాహనాలను,...
న్యూస్ రాజ‌కీయాలు

కమ్మ ‘ వాళ్ళు చంద్రబాబు మీద యమా సీరియస్ గా ఉన్నారా ?

sridhar
విజ‌య‌వాడ ర‌మేష్ హాస్పిట‌ల్‌లో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదం, 10 మంది ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న అనేక‌మందిని క‌ల‌చి వేసింది. దీనిపై ఓ వైపు విచార‌ణ జ‌రుగుతుండ‌గానే మ‌రోవైపు ఈ సంఘ‌ట‌న, త‌ద‌నంత‌ర ప‌రిణామాలు రాజ‌కీయ...
న్యూస్

వదిలే సమస్యే లేదు ! మొత్తం బయట పెట్టబోతున్న విజయవాడ పోలీసులు !!

Yandamuri
సంచలనం సృష్టించిన విజయవాడ కారు దహనం కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నోవోటెల్ హోటల్ సమీపంలో రెండు రోజుల క్రితం ఈ సంఘటన జరగడం తెలిసిందే. వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఈ...