జగన్ నిర్ణయంతో షాక్ తిన్న డీజీపీ..! స్వాతంత్ర్య వేడుకల్లో ఏం జరిగింది..?
భారతదేశ 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశమంతటా ఘనంగా జరిగాయి. ఏపీకి సంబంధించి అధికారిక వేడుకలు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగాయి. వర్షాలు ఎక్కువగా పడుతూండటంతో స్టేడియంలో నీరు నిలిచింది. దీంతో అధికారులు...