ఆ విభాగాల విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం
గ్రామ, వార్డు సచివాలయ విభాగాల విషయంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు చేర్చేందుకు గానూ జగన్మోహనరెడ్డి సర్కార్...