పల్నాడు లో తీవ్ర ఉద్రిక్తత .. గాలిలోకి కాల్పులు జరిపిన వినుకొండ సీఐ
పల్నాడు జిల్లా వినుకొండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ, టీడీపీ వర్గాలు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకోవడంతో అక్కడి రాజకీయం వేడెక్కింది. రాళ్లు, కర్రలతో దాడి చేసుకోవడంతో వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద...