కేరళ బంద్-ఆందోళనకారుల విధ్వంసం
శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి రుతుస్రావ వయస్సులో ఉన్న ఇద్దరు మహిళలు ప్రవేశించిన ఘటనను నిరసిస్తూ కేరళలో బంద్ నిర్వహిస్తున్నారు. బంద్ సందర్భంగా కేరళ రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప భకతులు...