విశాఖలో మంత్రులు రోజా, జోగి రమేష్ కార్లపై జనసేన కార్యకర్తల దాడి .. జనసేనపై మంత్రులు ఫైర్
విశాఖలో శనివారం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా అధికార వైసీపీ చేపట్టిన విశాఖ గర్జనలో పాల్గొని తిరిగి వెళుతున్న సమయంలో మంత్రులు ఆర్ కే రోజా, జోగి రమేష్ కార్లపై జనసేన...