Visakha: విశాఖపట్నంలో రూ.2 వేల నోట్ల మార్పిడి ముఠా వద్ద డబ్బులు కాజేసిన ఏఆర్ ఇన్స్ పెక్టర్ స్వర్ణలత సహా మరో ఇద్దరు హోం గార్డులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి...
రాజకీయ పార్టీల నాయకులు ఆశ పడవచ్చు.. కల కనవచ్చు.. కానీ ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగురాతానన్నట్లు .. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. గత ఎన్నికల్లో 175...
తెలుగు రాష్ట్రాల్లో మరో సారి ఆదాయపన్ను శాఖ (ఐటీ) సోదాలు కలకలం రేపాయి. హైదరాబాద్, విశాఖలలో ఇవేళ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని కోహినూర్ డెవలపర్స్, రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ...
ఉత్తరాంధ్ర కు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరింత శోభాయమానంగా నిలుస్తుందని ఏపి సీఎం వైఎస్ జగన్ అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు...
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించనున్నారు. విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్ పోర్టుకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టును రూ.3,500 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు....
IT Rides: తెలుగు రాష్ట్రాల్లో మరో సారి ఆదాయపన్ను శాఖ (ఐటీ) సోదాలు కలకలం రేపాయి. హైదరాబాద్ లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు జరుపుతున్నారు. ఇవేళ ఉదయం నుండే సోదాలు జరుగుతున్నాయి. ప్రముఖ...
Big Breaking: విశాఖ నుండి సీఎం జగన్ పరిపాలన సాగించేందుకు ముహూర్తం ఖరారు అయింది. ఈ మేరకు సీఎం జగన్ నేడు కీలక ప్రకటన చేశారు. శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు బుధవారం సీఎం...
ఏపి మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు ప్రమాదం తప్పింది. విశాఖ బీచ్ లో పారా మోటరింగ్ కు వెళ్లేందుకు బయలుదేరగా ఇసుక తిన్నెల్లో ఒరిగిపోయింది. దీంతో ఆందోళనకు గురైయ్యారు. వెంటనే సిబ్బంది...
విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. ఓ పాత మూడు అంతస్తుల భవనం కుప్పకూలిపోవడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన విశాఖ నగరంలోని రామజోగిపేటలో జరిగింది. ఈ దుర్ఘటనలో మరో అయిదుగురు తీవ్రంగా గాయపడగా, వారిని...
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేబినెట్ భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై నెలలో విశాఖకు షిప్ట్ అవుతున్నట్లు మంత్రులకు చెప్పేశారు. త్వరలోనే విశాఖ నుండి పరిపాలన చేయనున్నట్లు ఇటీవల జగన్ చెప్పిన విషయం...
గోవా వెళ్లి సరదాగా సేద తీరాలనుకునే ఏపి వాసులకు ఇండిగో ఎయిర్ లైన్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపి నుండి చాలా మంది గోవాకు వెళ్లి వస్తుంటారు. అయితే ప్రస్తుతం గన్నవరం, విశాఖ నుండి...
ఏపి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు మూహూర్తం ఖారారు అయ్యింది. ఈ నెల 14వ తేదీ నుండి అసెంబ్లీ, శాసన మండలి సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఎస్...
AP CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ కు 20 రంగాల్లో పారిశ్రామిక వేత్తల నుండి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. విశాఖ లో నిర్వహిస్తున్న గ్లోబల్...
ఏపిలో మూడు రాజధానులపై మరో మారు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి స్పష్టత ఇచ్చారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నేడు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సమ్మిట్ లో పాల్గొన్న దిగ్గజ వ్యాపార వేత్తలు,...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు విశాఖ ముస్తాబైంది. నేటి నుండి రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమ్మిట్ పారిశ్రామిక వర్గాల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. అతిధులకు ఎటువంటి...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే విశాఖ ఇన్వెస్టర్ సమ్మిట్ కు ఏర్పాట్లు మొత్తం పూర్తి అయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు విచ్చేసే అతిధులకు ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా...
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ నెల 2వ తేదీ నుండి మూడు రోజుల పాటు విశాఖలో పర్యటించనున్నారు. ఈ నెల 3,4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొనేందుకు గానూ...
ఏపిలో గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి రావడానికి విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో యజ్ఞాలు, యాగాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ అధికారంలోకి...
ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాజధానిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం అయిన నేపథ్యంలో ఏపి ప్రభుత్వ నిర్ణయాన్ని మరో సారి స్పష్టం చేస్తూ కీలక కామెంట్స్ చేశారు ప్రభుత్వ సలహాదారు...
ఏపి రాజధాని అంశంపై రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటి వరకూ మూడు రాజధానుల ఏర్పాటే తమ ప్రభుత్వ, తమ...
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో విశాఖ పాలనా రాజధానిగా మారబోతోందనీ, తాను కూడా అక్కడి నుంచే పాలన కొనసాగించనున్నట్లు సీఎం వైఎస్...
మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూశారు. వట్టి వసంత కుమార్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవేళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి...
ఏపిలో రాజధాని అంశానికి సంబంధించి పీట ముడి వీడలేదు. రాజధాని పై ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపి సర్కార్ సుప్రీం కోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ ఎల్...
సీఎం కేసిఆర్ నేతృత్వంలోని జాతీయ పార్టీ బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ నేడు తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఏపీలోనూ బహిరంగ సభ నిర్వహించేందుకు ఆ పార్టీ ప్లాన్ చేస్తొంది....
తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుకగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును కేంద్ర ప్రభుత్వం అందించనుంది. తొలుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 8వ వందేభారత్ రైలును ఈ నెల 19వ తేదీన తెలంగాణ...
ఏపిలో రాజధాని రగడ ఇప్పట్లో ముగిసేలా కనబడటం లేదు. ఓ పక్క అమరావతి రాజధాని అంశంపై సుప్రీం కోర్టు విచారణలో ఉంది. విశాఖ పరిపాలనా రాజధాని చేసి తీరుతామంటూ వైసీపీ నేతలు, మంత్రులు పదేపదే...
ఏపిలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సన్నద్దం అవుతోంది. ఆ క్రమంలో భాగంగా బీజేపీ కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన మంగళవారం...
వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కీలక ప్రకటనపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. చిరు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖలో ఇల్లు కట్టుకుని ఇక్కడ స్థిరపడాలనేది తన...
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు చెప్పాల్సిన పని లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి రాజ గురువుగా అభివర్ణించవచ్చు. ఇక తెలంగాణ సీఎం...
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన ఇవేళ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పలు కీలక బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్...
నౌకాదళ దినోత్సవం (నేవీ డే) సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ లో నౌకాదళ విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిధిగా హజరై విన్యాసాలు తెలకించారు. ఐఎఎస్ సింధు...
రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ద్రౌపది ముర్ము తొలిసారిగా రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు ఏపికి విచ్చేస్తున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. గన్నవరం విమానాశ్రయంలో...
Breaking: విశాఖ భీమిలి బీచ్ లో విషాదం చోటుచేసుకుంది. సరదాగా సముద్రంలో ఈతకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్ధుల్లో ఇద్దరు గల్లంతు అయ్యారు. తగరపువలస అనిట్స్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న అయిదుగురు విద్యార్ధులు శుక్రవారం భీమిలి బీచ్...
విశాఖ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం కొద్ది సేపు సాగర తీరంలో సరదాగా గడిపారు. రుషికొండ ప్రాంతాన్ని పరిశీలించారు. దీనికి సంబంధించి ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి....
PM Modi: విశాఖలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రూ.10,742 కోట్లతో ఏర్పాటు చేయనున్న పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, పూర్తి అయిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేశారు. మోడీ ప్రసంగానికి ముందు ఏపీ సీఎం వైఎస్...
YS Jagan: కేంద్రంలోని బీజేపీతో ఏపిలోని వైసీపీ అనధికార పొత్తులో ఉంది అంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. విశాఖలో ప్రదాన మంత్రి మోడీ అధికార కార్యక్రమానికి వైసీపీ...
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. విశాఖలో రూ.10,742 కోట్లతో చేపట్టనున్న పలు ప్రాజెక్టులకు పీఎం మోడీ శంకుస్థాపన చేయడంతో పాటు ఇప్పటికై దాదాపు రూ.500 కోట్లతో పూర్తి...
Pawan Kalyan: ఏపికి భవిష్యత్తులో మంచి రోజులు వచ్చే దిశగా ప్రధాని మోడీతో భేటీ ఫలప్రదం అయ్యిందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రదాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం మీడియాతో...
వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు తరచు జగన్మోహనరెడ్డి సర్కార్ ను ఇబ్బందులు పెట్టేందుకు ఆరోపణలు, విమర్శలు చేయడంతో పాటు పలు అంశాలపై హైకోర్టు, సుప్రీం కోర్టులో పిటిషన్ లను దాఖలు చేస్తున్న సంగతి...
ఏపికి పెట్టుబడులు రాబట్టే దిశగా వచ్చే ఏడాది మార్చి నెలలో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను ఏపి సర్కార్ నిర్వహించనున్నది. ఈ సమ్మిట్ కు సంబంధించిన లోగోను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం...
AP High Court: విశాఖ రిషికొండ తవ్వకాలపై ఏపి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రిషికొండ పై తవ్వకాలు ఏ మేరకు జరిగాయి అనే దానిపై సర్వే చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారుల బృందాన్ని...
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కి నిర్వహిస్తున్నారన్న అభియోగంతో అయన భద్రతా సిబ్బంది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. రెండు రోజులుగా...
వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ, నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు, విద్యార్ధులు, ప్రజా సంఘాలతో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆముదాలవలసలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో స్పీకర్ తమ్మినేని...
ఏపిలో రాజధాని అంశంపై రగడ కొనసాగుతూనే ఉంది. అమరావతి లోనే రాజధాని కొనసాగించాలని అ ప్రాంత రైతులు మహా పాదయాత్ర నిర్వహిస్తుండగా, వైసీపీ మినహా ఇతర రాజకీయ పక్షాలు వారికి మద్దతు తెలియజేస్తున్నాయి. మరో...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన అసలు రాజకీయ పార్టీయే కాదు, దానికి ఒక సిద్దాంతం అంటూ లేదని మంత్రి బొత్స...
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస చేసిన విశాఖ నోవాటెల్ హోటల్ వద్ద టెన్షన్ కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ చూసి వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు హోటల్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు....
విశాఖలో ఉద్రిక్తత కొనసాగుతోంది. నిన్న విశాఖ విమానాశ్రయం వద్ద జరిగిన ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎయిర్ పోర్టు వద్ద మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేష్, వైసీపీ కీలక నేత వైవీ...
Breaking: విశాఖ ఎయిర్ పోర్ట్ వద్ద జరిగిన ఘటన పై పోలీసులు కేసులు నమోదు చేశారు. విశాఖ విమానాశ్రయం వద్ద వైసీపీ నేతలు, మంత్రుల కార్లపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడినట్లు వైసీపీ నేతలు...
విశాఖలో శనివారం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా అధికార వైసీపీ చేపట్టిన విశాఖ గర్జనలో పాల్గొని తిరిగి వెళుతున్న సమయంలో మంత్రులు ఆర్ కే రోజా, జోగి రమేష్ కార్లపై జనసేన...