Corona Effect: విశాఖ మాజీ ఎంపి సబ్బం హరి ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఈ నెల 15వ తేదీన ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా వైద్యుల సూచనల మేరకు మూడు రోజుల...
GVMC Demolition: విశాఖ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ కు గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ (జీవిఎంసీ) అధికారులు షాక్ ఇచ్చారు. విశాఖ పాత గాజువాక సెంటర్ లో పల్లా...
Big Breaking: కాబోయే రాజధాని విశాఖ ప్రాంతంలో దారుణ మారణకాండలు జరిగాయి. గంటల వ్యవధిలో జరిగిన రెండు వేరు వేరు ఘటనలు విశాఖ వాసులను తీవ్ర విస్మయానికి, ఆందోళనకు గురి చేశాయి. విశాఖ పెందుర్తి...
Visakha : విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) పరిధిలోకి మరో 13 మండలాలను కలుపుతూ పురపాలక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 13 మండలాల పరిధిలోని 431 గ్రామాలను విఎంఆర్డీఏలోకి విలీనం చేస్తూ...
Vizag steel plant Employees strike: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న ఆందోళనలు మరింత ఉధృతం అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా కార్మిక సంఘాల నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా స్టీల్...
Visakha : ఏపి పరిపాలనా రాజధానిగా విశాఖపట్టణానికి తరలింపునకు జగన్ సర్కార్ గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తూనే ఉంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రులు బొత్సా సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ తదితరులు త్వరలో విశాఖకు...
Visakha : గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికల వేళ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. టీడీపీ నుండి నేతలు, కార్యకర్తలను వైసీపీ ఆహ్వానిస్తోంది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమక్షంలో మాజీ మంత్రి గంటా...
Fake Currency : ఒడిశాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.7.90 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. కోరాపుట్ జిల్లాలోని...
Municipal elections : రాష్ట్రంలో పురపాలక సంఘ ఎన్నికలు మార్చి 10వ తేదీన జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ ఎన్నికలను అధికార వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు...
Ganta srinivasa rao ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటారు అని పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి విశాఖ నార్త్ శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు తాజాగా వైకాపా గొడుగు లోకి...
విశాఖలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వారిపై ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది. ఇప్పటికే పలువురు టీడీపీ నేతల అధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని నోటీసు బోర్డులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే....
విశాఖ కాపులుప్పాడ లో ప్రభుత్వ అతిథి గృహం నిర్మాణం పై శుక్రవారం హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కాపులుప్పాడ కొండపై ప్రభుత్వం అతిథి గృహం నిర్మాణం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అమరావతి...
(విశాఖ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన వారిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఏపి హైకోర్టు ఆదేశాల మేరకు గతంలో మొత్తం 17...
‘గంటా శ్రీనివాసరావు’.. రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. మంత్రిగా అధికారం అనుభవించిన గంటా.. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఇమడలేక, అధికార పార్టీలోకి వెళ్లలేక తడబడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సీఎంలుగా...
(విశాఖపట్నం నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) విశాఖ సముద్ర తీరంలో ఇద్దరు నేవీ ఉద్యోగులు గల్లంతు అయ్యారు. ఆదివారం గాజువాక యారాడ తీరం బీచ్లో ఈ ఘటన జరిగింది. ఇద్దరు నేవీ ఉద్యోగులు...
(విశాఖ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) విశాఖలోని స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టీపీపీ -2 టర్బన్ ఆయిల్ లీక్ అవ్వడంతో ఒక్క సారిగా మంటలు చెరరేగాయి అని చెబుతున్నారు....
మన దగ్గర సూర్యుడు ఉదయం 6 గంటలకే పరిగెత్తుకు వస్తాడు. కానీ అక్కడ మాత్రం 12 గంటలైనా ముసుగు తీయడు మధ్యాహ్నం మూడు గంటలైతే మళ్లీ పొగమంచు చాటుకు జారుకుంటాడు. చలితో వణికించేలా...
(విశాఖ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొని వచ్చినా, కఠినంగా శిక్షలు అమలు చేస్తున్నా మహిళలు, యువతులపై వేధింపులు, దాడులు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖలో ప్రేమోన్మాది...
(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై సుప్రీం కోర్టులో నేడు విచారణ జరిగింది. ఎల్జీ పాలిమర్స్ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) విశాఖ గీతం విశ్వవిద్యాలయంలోని పలు నిర్మాణాలను రెవెన్యూ, గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పోరేషన్ (జీవిఎంసి) అధికారులు శనివారం తెల్లవారుజాము నుండి కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ...
(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి పద్మశ్రీ శోభానాయుడు (58) నేటి తెల్లవారుజామున కన్నుమూశారు. నెల రోజుల క్రితం శోభారాణి ఇంటిలో జారి పడటంతో స్వల్ప గాయాలు...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) రాజధాని అమరావతికి సంబంధించిన పలు పిటిషన్లపై ఏపి హైకోర్టులో సోమవారం వాదనలు ముగిసాయి. అనుబంధ పిటిషన్లపై ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. విశాఖలో గెస్ట్ హౌస్...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) టీడీపీలో ఉండలేక..! వైసీపీలో చేరలేక..! రెంటికీ చెడ్డ రేవడిలా గంటా శ్రీనివాసరావు మారిపోయారు..!! గత టీడీపీ ప్రభుత్వంలో, అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఒక వెలుగు...
(విశాఖ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) విశాఖ నగరంలో టీడీపీ పరిస్థితి గందరగోళంగా తయారు అయ్యింది. టీడీపి నుండి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలలో ఒకరు ఇప్పటికే వైసీపీకి జై కొట్టగా మరో ఎమ్మెల్యే...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీకి మద్దతు పలికారు. శనివారం రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డితో కలిసి ఆయన తాడేపల్లిలోని...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రజల్లో చెదిరిపోని అభిమానం ఉంది. నమ్ముకున్న నాయకుల్లో ఎప్పటి వరకైనా నడిచే సుద్గుణం ఉంది. ఇన్ని ఉన్నా జగన్...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే ముగ్గరు టీడీపీ ఎమ్మెల్యేలు అధికార వైసీపీకి దగ్గర అయిన విషయం తెలిసిందే....
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఏపిలో తిరుగులేదు. వైఎస్ జగన్మోహనరెడ్డికి సిఎంగా ప్రస్తుతానికి ఎదురులేదు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకుంటున్నారు. దానికి ఏకైక లక్ష్యం...
(విశాఖ నుండి “న్యూస్ ఆర్బిట్”ప్రతినిధి) దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు దాటుతున్నా ఏజన్సీ ప్రాంతాలకు రహదారి సౌకర్యాలు మెరుగుపడలేదు. దీంతో ఏజన్సీ ప్రాంతాలకు చెందిన అత్యవసర వైద్య సేవలకు తీవ్ర ఇబ్బందులు...
(విశాఖ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) విశాఖ పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని అశ్విని లాడ్జిలో ఒకే కుటుంబానికి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. పెందుర్తి మండలం బందపువారిపాలెం గ్రామానికి చెందిన బొందం అప్పలరాజు...
(విశాఖ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) విశాఖ జిల్లా మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్గా సంచయిత గజపతి రాజు ఏ మూహూర్తంలో ప్రమాణ స్వీకారం చేశారో ఏమో కానీ నిత్యం వివాదాలతో సంచలనాలకు కేంద్ర బిందువు...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఆ ఇద్దరు ఒకటే పార్టీ. ఒకరు మంత్రి. మరొకరు అదే పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు. కానీ ఆ మంత్రి అమరావతి రాజధాని రాజధానిపై చేసిన...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) రాష్ట్ర వ్యాప్తంగా సంచనలం కల్గించిన డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి కీలకమైన...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సామాన్యుడు కాదు..అసమాన్యుడు. ఎందుకు అనాల్సి వస్తుందంటే…నాడు కాంగ్రెస్ పార్టీలో ఎంపిగా ఉన్న సమయంలో ఓదార్పు యాత్ర సంకల్పిస్తే కాంగ్రెస్ నాయకత్వం వద్దని వారించింది. అయినా తాను ఒక సారి...
గత వారం లెబనాన్ రాజధాని బీరూట్ లో లెబనాన్ భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఒ గోడౌన్ లో 2700 టన్నులకు పైబడి నిల్వ చేసిన అమోనియం నైట్రేట్ ఒకే సారి...
గంటా శ్రీనివాసరావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పార్టీలు, నియోజకవర్గాలు, ప్రజలు అనే వాటికి సంబంధం లేకుండా రాజకీయం చేసే ఏకైక నాయకుడు అయిన. ఎన్ని పార్టీలు మారినా ప్రతి పార్టీలోనూ నిలదొక్కుకొని...
రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం ఎలా ఉంది? అన్ని రంగాలను దెబ్బతీసిన కరోనా రియల్ ఎస్టేట్ ని ఎంత మేరకు దెబ్బతీసింది అని చెప్పుకోవాలంటే పెద్ద గాయమే చేసింది. ఇతర రంగాల అన్నింటితో పాటు...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్లుగా ఏపికి మూడు రాజధానులు వచ్చేస్తున్నాయి. సీఆర్డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించడంతో ఒక అంకం పూర్తి అయ్యింది. కోర్టు వ్యవహారాలు ఎలా...
విశాఖ సాల్వెంట్స్ లో అగ్ని ప్రమాదం ప్రభుత్వానికి కొత్త సమస్యగా మారింది. ఎల్జీ పాలిమర్స్ లో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వ స్పందన, ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ, ఆ నివేదిక అన్నీ...
కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరి ముఖానికి మాస్క్ ఒక భాగం అయిపోయింది. కరోనా దరి చేరకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని ప్రధాన మంత్రి మోదీ...
వైకాపా అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న ఆశయంతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆదర్శప్రాయంగా నిర్వహిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు....
అమరావతి : తెలుగు చిత్ర పరిశ్రమ విశాఖకు రానున్నదా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మదిలో విశాఖను పరిపాలనా రాజధానితో పాటు సినీ రాజధానిగా అభివృద్ధి చేయాలని ఉన్నదా? తెలుగు సినీ రంగ ప్రముఖులు...
అమరావతి : డాక్టర్ సుధాకర్ కేసు తదుపరి విచారణను కోర్టు వెకేషన్ తర్వాతకి హైకోర్టు వాయిదా వేసింది. తనను నిబంధనలకు విరుద్ధంగా ఈ నెల 16 నుంచి ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో నిర్బంధించారని సస్పెండైన...
అమరావతి: ఎల్జీ పాలిమర్స్లో స్టైరిన్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనకు సంబంధించిన కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కంపెనీ డైరెక్టర్లు పాస్పోర్ట్ స్వాధీనపరచాలని ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా కంపెనీ డైరెక్టర్లు...
అమరావతి : విశాఖపట్నం మెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై ఏపి హైకోర్టు నేడు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ సుధాకర్ విషయంలో విశాఖ పోలీసులు వ్యవహరించిన తీరుపై వీడియోలతో...
విశాఖ ఎల్ జి పొలిమార్స్ కర్మాగారం అక్కడ నుండి తరలించాలి డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీ సమీప గ్రామాలకు చెందిన బాధిత కుటుంబాల వారు శనివారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పరిశ్రమలో పరిస్థితిని చూసేందుకు...
విశాఖ గోపాలపట్నం శివారు ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జి పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీ కారణంగా దాదాపు రెండు వేల మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువగా చిన్నారులు, మహిళలు ఉన్నారు....
కరోనా మహమ్మారి కల్పించిన కష్టాలు అన్ని ఇన్ని కావు. కరోనా లాక్ డౌన్ తో జన జీవనం స్తంభించిపోయింది. ప్రజలు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. కరోనా కట్టడికి ప్రభుత్వం కృషి చేస్తోంది. లాక్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్టంలోని అన్ని ప్రాంతాలను సమాంతరంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో సిఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనా వికేంద్రీకరణకు చెకచెకా అడుగులు వేస్తుంది. ఏ నిమిషంలో అయినా పాలన విశాఖకు మారొచ్చంటూ...
విశాఖపట్నం: పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న తలంపుతో అరకు ఉత్సవాలకు సుమారు కోటి రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 29వ తేదీ...