Drugs: విశాఖ తీరంలో డ్రగ్స్ కలకలం రేగింది. బ్రెజిల్ నుండి విశాఖలోని ఓ ప్రైవేటు ఆక్వా ఎక్స్ పోర్ట్స్ కు వచ్చిన కంటైనర్ లో 25 వేల కిలోల డ్రగ్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు....
CM YS Jagan: విశాఖపట్నంలో మంగళవారం నిర్వహించిన విజన్ విశాఖ సదస్సులో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. విశాఖ నగరంలోని వనరులను పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఈ సందర్భంలోనే ఏపీ రాజధాని అంశంపై మరో సారి...
CM YS Jagan: విశాఖ శారదా పీఠం వార్షికోత్సవ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి తో కలిసి రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు....
Gangavaram Port: విశాఖ జిల్లా గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్మికులు చేపట్టిన పోర్టు బంద్ ఉద్రిక్తతకు దారి తీసింది. కార్మికులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు గాయపడ్డారు. ఆదాని...
Car Accident: గాడ్ గ్రేస్ అంటే ఇదేనేమో..పెద్ద ప్రమాదం జరిగింది.. రైల్వే ట్రాక్ పై నిలిచిపోయిన కారును ట్రైన్ ఢీకొట్టింది. కారు నుజ్జు అయ్యింది. కానీ కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు....
CM YS Jagan: విశాఖపట్నంలో రేపు (మంగళవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పర్యటించనున్నారు. విశాఖ పర్యటనలో భాగంగా సీఎ జగన్ నగరంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు...
Visakha: విశాఖ రుషికొండ బీచ్ లో ఆదివారం పెను ప్రమాదం తప్పింది. ఆదివారం సెలవు దినం కావడంతో పలువురు పర్యాటకులు సముద్ర తీరానికి వెళ్లారు. రుషికొండ బీచ్ నుండి సముద్ర విహరానికి పర్యాటకులతో వెళ్లిన...
వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులు కిడ్నాప్ కావడం విశాఖలో తీవ్ర కలకలాన్ని రేపింది. ఎంపీ బార్య జ్యోతి, కుమారుడు చందుతో పాటు ఆ కుటుంబానికి సన్నిహితుడు, ఆడిటర్ వైసీపీ నేత గన్నమనేని...
Visakhapatnam: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని విశాఖ పర్యటనలో ఉన్నారు. శనివారం అక్కడి మాజీ మంత్రి, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ తో కలిసి ఓ ప్రైవేటు డయాగ్నొస్టిక్ సెంటర్ నందు...
విశాఖ బీచ్ రోడ్డులో వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన సీ హారియన్ యుద్ద విమాన మ్యూజియంను సీఎం వైఎస్ జగన్ గురువారం ప్రారంభించారు. అనంతరం మ్యూజియంలో అధికారులతో కలియతిరిగి తిలకించారు. ఈ సందర్భంగా మ్యూజియం ప్రత్యేకతలను...
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ నెల 2వ తేదీ నుండి మూడు రోజుల పాటు విశాఖలో పర్యటించనున్నారు. ఈ నెల 3,4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొనేందుకు గానూ...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కర్నూలులో జాతీయ న్యాయ విద్యాలయం, విశాఖలో ఎనర్జీ, టెక్ పార్క్ ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం...
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో విశాఖ పాలనా రాజధానిగా మారబోతోందనీ, తాను కూడా అక్కడి నుంచే పాలన కొనసాగించనున్నట్లు సీఎం వైఎస్...
విశాఖ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ఆదివారం నాడు సంక్రాంతి కానుకగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. వర్చువల్ గా ఆయన జెండా ఊపి ప్రారంభించడంతో ట్రైన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్...
విశాఖపట్నంలో త్వరలో జరగనున్న జీ – 20 వర్కింగ్ గ్రూపు సన్నాహక సమావేశం, గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ 2023 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించి పలు కీలక...
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్లు రువ్విన ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను వైజాగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నం పోలీస్ కమీషనర్ శ్రీకాంత్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 15వ తేదీన...
తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుకగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును కేంద్ర ప్రభుత్వం అందించనుంది. తొలుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 8వ వందేభారత్ రైలును ఈ నెల 19వ తేదీన తెలంగాణ...
విశాఖలోని గీతం యూనివర్శిటీకి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గీతం మెడికల్ కళాశాల మైదానంలో ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కళాశాల మైదానాన్ని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు దాని చుట్టూ కంచె...
దేశంలో వ్యవసాయంతో పాటు అనేక రంగాల్లో డ్రోన్ పరిజ్ఞానం వినియోగం పెరుగుతున్న దృష్ట్యా డ్రోన్ టెక్నెలజీపై మరింత విస్తృత పరిశోధనలు జరిపేందుకు ఏపిలోని విశాఖపట్నంలో జాతీయ స్థాయి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వైసీపీ...
PM Modi Visakha Tour: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపి పర్యటన ఖరారైంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో...
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెల రెండవ వారంలో ఏపి పర్యటనకు రానున్నారు. నవంబర్ 11న ప్రధాని మోడీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఏపి ప్రభుత్వానికి సమాచారం అందినట్లు తెలుస్తొంది. ప్రధానంగా...
విశాఖ ఆటోనగర్ లో భారీ పేలుడు సంభవించింది. ఒక టిఫిన్ సెంటర్ వద్ద ఈ పేలుడు జరిగింది. టిఫెన్ సెంటర్ పక్కనే ఉన్న పాన్ షాపు నుండి ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు గుర్తించారు....
Perni Nani at Polavaram: పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో నిన్న జరిగిన ఓ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయ్యింది. పోలీసుల అతి ప్రవర్తనపై మంత్రి పేర్ని నాని విరుచుకుపడటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం...
CM YS Jagan: రాష్ట్రంలో రాజధాని వికేంద్రీకరణ (పరిపాలనా వికేంద్రీకరణ) అంశం మళ్లీ తెరపైకి వస్తుంది. ఇటీవల మూడు రాజధానుల బిల్లు వెనక్కు తీసుకున్నారు కదా ఇక దాని ఊసు ఎత్తరు అని చాలా మంది...
CM YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్ నిన్న విశాఖ వెళ్లారు. శారదా పీఠంలో జరిగే వార్షికోత్సవ వేడుకలకు హజరైయ్యారు. సీఎం రాక సందర్భంగా విశాఖలో పోలీసులు అత్యుత్సాహం చూపారు. ఎయిర్ పోర్టుకు వెళ్లే...
Big Breaking: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం మూడు రాజధానుల అంశం. టీడీపీ హయాంలో రాజధానిగా ప్రకటించిన అమరావతిని కలుపుతూ.. వైసీపీ ప్రభుత్వం మరో రెండు ప్రాంతాలను కలిపి మూడు రాజధానులను ప్రకటించింది....
Ganta Srinivasa Rao: ఏపిలో ఈయన ఒక ప్రత్యేకమైన నాయకుడు…ఈయన ప్రత్యేకం ఏమిటంటే..ఒక నియోజకవర్గం అంటూ ఉండదు..ఒక స్థానం అంటూ ఉండదు..ఒక పార్టీ అంటూ ఉండదు..కానీ రెండున్నర దశాబ్దాల నుండి రాజకీయాల్లో మనుగడ సాగిస్తూనే...
Fishing boats: బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో విశాఖ ప్రాంతానికి చెందిన 30 మత్స్యకార బోట్లు ఒడిశా తీరంలో చిక్కుకున్నాయి. దీంతో ఆపదలో ఉన్న మత్స్యకారుల సమాచారం తెలుసుకున్న ఏపి ప్రభుత్వం అప్రమత్తమైంది. మత్స్యశాఖ...
Tragedy: విశాఖ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వి మాడుగుల మండలం జాలంపిల్లి వద్ద పెద్దేరు వాగులో పడి నలుగురు చిన్నారులు గల్లంతు అయ్యారు. బట్టలు ఉతికేందుకు పెద్దలతో పాటు వెళ్లిన చిన్నారులు ప్రమాదవశాత్తు పెద్దరేవు ఊబిలో...
Steel Plant: ఆంధ్రప్రదేశ్ లో భారీ గా పెట్టుబడులు పెట్టేందుకు, స్టీల్ ప్లాంట్ ఏర్పాటునకు ఓ ప్రముఖ సంస్థ ముందుకు రావడం గుడ్ న్యూస్ కాగా మరో పక్క విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కేంద్రం...
Mahesh babu: సూపర్ స్టార్ మహేష్ బాబు షూటింగ్ పరంగా మళ్లీ బిజీ అవుతున్నారు. కరోనా కారణంగా షూటింగులు మొన్నటివరకు ఆగిపోవడం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు పరిస్థితి చాలావరకు సత్తమనగాటం తో పాటు...
YS Jagan Big Plan: జగన్ సీఎం అయ్యాక తీసుకున్న అతి పెద్ద నిర్ణయాల్లో మూడు రాజధానులు మొదటిది.. ఏపీకి అత్యంత ప్రాధాన్యమైనది అదే.. ఏపీలో ఇప్పుడు అత్యంత సంక్లిష్ట అంశంగా మారినది అదే.....
Visakhapatnam Lands: విశాఖలో భూమాయ Visakhapatnam Lands ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారుతోంది. విశాఖలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తోంది. టీడీపీ అధికారంలో ఉండగా...
Laxmi Aparna: లక్ష్మీ అపర్ణ Laxmi Aparna పై విశాఖ పోలీసులు వ్యవహరించిన తీరు రాష్ట్రంలో వివాదాస్పదం అవుతోంది. ఆమె ఆరోజు అవసరమైన పత్రాలు తీసుకురాలేదని.. పోలీసులతో దురుసుగా ప్రవర్తించిందని పోలీసులు అంటున్నారు. పోలీసుల...
Ys Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పరిపాలన పరంగా.. ఒక వర్గానికి లేదా ఒక పార్టీకి మేలు చేసే రీతిలో… అన్న తరహాలో కాకుండా పార్టీలకు,...
Visakhapatnam : వైసీపీ జీవీఎంసీ మేయర్ పీఠం అధిరోహించి 24 గంటలు గడిచిందో లేదో .. అప్పుడే టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయి. గాజువాక నియోజకవర్గానికి చెందిన ఏడుగురు టీడీపీ కార్పొరేటర్లు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే...
Visakhapatnam Politics : రాష్ట్రంలో అతి పెద్ద కార్పొరేషన్.. రాష్ట్రంలోనే ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్న కార్పొరేషన్.. కాబోయే రాజధానిగా ఉన్న కార్పొరేషన్ విశాఖపట్నం. ఏపీలో రాజకీయ కేంద్రంగా కూడా విశాఖపట్నం మారింది. అటువంటి నగరంలో ఎవరు...
GVMC Elections :జీవిఎంసీ ఎలక్షన్ GVMC Elections రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు సృష్టిస్తున్న ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వానికి.. ఎన్నికల కమిషన్ కు మధ్య జరిగిన యుద్ధంలో ఎన్నికల కమీషన్ దే పైచేయి...
Amaravathi : పై ఏపీ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చి మరో మూడు నెలల్లో రెండేళ్లు పూర్తి కావొస్తోంది. ఈ కాలంలో ప్రభుత్వం అమరావతిపై Amaravathi దృష్టి పెట్టలేదు. సీఎం జగన్...
Visakhapatnam : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖను పాలనా రాజధానిగా వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది.అయితే ప్రభుత్వ నిర్ణయం విశాఖ వాసులకు పెద్దగా ఇష్టం లేదు. ఈ విషయాన్ని గ్రహించే వైసీపీ నేతలతోనే నగరంలో...
విశాఖ జిల్లాలో టీడీపీ హయాంలో అక్రమాలకు గురైన భవనాలను, స్థలాలను ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం కూల్చేస్తూ స్వాధీనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో విశాఖపట్టణంలో టిడిపి పార్టీకి చెందిన నాయకులు గజగజలాడుతున్న సంగతి...
వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని మూడు రాజధానులు లో విశాఖ ని ఒక రాజధాని గా గుర్తించడం తెలిసిందే. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉత్తరాంధ్ర...
‘సీఎం జగన్ ను వెనకుండి నడిపిస్తోంది విశాఖ శారదాపీఠం.. ఆయన సూచన మేరకే విశాఖ రాజధానిగా జగన్ ప్రకటించారు.. స్వరూపానంద స్వామి ఆశీస్సులు, సలహాలు జగన్ తీసుకుంటారు..’ ఇవన్నీ ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపించే...
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక విశాఖ పట్టణ వాసులకు మాత్రమే కాక ఏపీలో వెనకబడిపోయింది అనే పేరు ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతవాసులకు మేలు కలిగే నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటువంటి నేపథ్యంలో ఎప్పటి నుండో...
భూ అక్రమాలపై సిట్ వేశారు. కానీ విచారించకుండా కూర్చోబెట్టారు. ప్రభుత్వ భూములను అనుయాయులకు కట్టబెట్టారు. బయటకు రాకుండా సర్దుకున్నారు ; టీడీపీ ప్రభుత్వంలో జరిగింది ఇదీ..! రాజధాని చేస్తామన్నారు. భూముల ధరలు పెంచారు. పేదలకు...
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) ఇటు పాలనను, అటు ప్రభుత్వాన్ని సమతూకంలో నడిపించకపోతే అధికార పార్టీ వైఎస్ఆర్సీపీలో కొత్త సమస్యలు ఎదుర్కొనక తప్పదు. దీనికి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ద పడాలి. మొన్నటి...
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) ఎంతో పేరున్న విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 30 ఏళ్ల పాటు మూసేయాలని, దీనికి ప్రతిగా భోగాపురం ఎయిర్పోర్ట్ లో తాము వాడుకుంటామని ఎంపీ విజయసాయిరెడ్డి సివిల్ ఏవియేషన్ మంత్రికి...
‘గంటా శ్రీనివాసరావు’.. రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. మంత్రిగా అధికారం అనుభవించిన గంటా.. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఇమడలేక, అధికార పార్టీలోకి వెళ్లలేక తడబడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సీఎంలుగా...
ప్రభుత్వం వైపు ఆకర్షితులవడమో.. అధికార పార్టీ అంటే ఇష్టం పెరగడమో.. స్వప్రయోజనాలో.. లేక టీడీపీ నాయకత్వంపై విసుగు చెందడమో.. లేదా అదే టీడీపీలో ఉంటే తమ భవిష్యత్ ప్రశ్నార్ధకమవుతుందనో.. కానీ టీడీపీ నాయకులు వైసీపీలోకి...
రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం గడచిన పది నెలలుగా హాట్ టాపిక్ గానే ఉంది. ఓవైపు టీడీపీ అమరావతి.. మరోవైపు వైసీపీ మూడు రాజధానులు అంటూ ఎవరికి తోచిన అభిప్రాయాలు చెప్తున్నారు. దీనిపై ఇటివలే...