22.7 C
Hyderabad
March 24, 2023
NewsOrbit

Tag : visakhapatnam

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ సీఎం వైఎస్ జగన్ విశాఖ టూర్ షెడ్యూల్ ఇలా.. ఈ సారి ఫ్రత్యేకత ఏమిటంటే..?

somaraju sharma
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ నెల 2వ తేదీ నుండి మూడు రోజుల పాటు విశాఖలో పర్యటించనున్నారు. ఈ నెల 3,4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొనేందుకు గానూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

కర్నూలులో జాతీయ న్యాయ విద్యాలయం, విశాఖలో ఎనర్జీ, టెక్ పార్క్ లు .. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవీ

somaraju sharma
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కర్నూలులో జాతీయ న్యాయ విద్యాలయం, విశాఖలో ఎనర్జీ, టెక్ పార్క్ ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన

somaraju sharma
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో విశాఖ పాలనా రాజధానిగా మారబోతోందనీ, తాను కూడా అక్కడి నుంచే పాలన కొనసాగించనున్నట్లు సీఎం వైఎస్...
న్యూస్

సికింద్రాబాద్ – విశాఖ వందే భారత్ రైలు సమయాలు, టికెట్ చార్జి వివరాలు ఇలా..

somaraju sharma
విశాఖ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ఆదివారం నాడు సంక్రాంతి కానుకగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. వర్చువల్ గా ఆయన జెండా ఊపి ప్రారంభించడంతో ట్రైన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపిలో పెట్టుబడులు గత టీడీపీ హయాంలో కంటే వైసీపీ ప్రభుత్వంలోనే ఎక్కువ .. ఇదీ లెక్క

somaraju sharma
విశాఖపట్నంలో త్వరలో జరగనున్న జీ – 20 వర్కింగ్ గ్రూపు సన్నాహక సమావేశం, గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ 2023 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించి పలు కీలక...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులు అరెస్టు

somaraju sharma
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్లు రువ్విన ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను వైజాగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నం పోలీస్ కమీషనర్ శ్రీకాంత్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 15వ తేదీన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడి.. రైల్వే అధికారులు సీరియస్ .. 15వ తేదీనే సికింద్రాబాద్ – విశాఖ ఎక్స్ ప్రెస్ ప్రారంభం

somaraju sharma
తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుకగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును కేంద్ర ప్రభుత్వం అందించనుంది. తొలుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 8వ వందేభారత్ రైలును ఈ నెల 19వ తేదీన తెలంగాణ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

గీతం యూనివర్శిటీకి ఏపి సర్కార్ షాక్ .. ఆక్రమిత ప్రభుత్వ భూమి స్వాధీనం.. మెడికల్ కళాశాల వద్ద ఉద్రిక్తత

somaraju sharma
విశాఖలోని గీతం యూనివర్శిటీకి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గీతం మెడికల్ కళాశాల మైదానంలో ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కళాశాల మైదానాన్ని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు దాని చుట్టూ కంచె...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖలో డ్రోన్ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వినతి

somaraju sharma
దేశంలో వ్యవసాయంతో పాటు అనేక రంగాల్లో డ్రోన్ పరిజ్ఞానం వినియోగం పెరుగుతున్న దృష్ట్యా డ్రోన్‌ టెక్నెలజీపై మరింత విస్తృత పరిశోధనలు జరిపేందుకు ఏపిలోని విశాఖపట్నంలో జాతీయ స్థాయి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వైసీపీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

PM Modi Visakha Tour: ప్రధాన మంత్రి మోడీ విశాఖ పర్యటన ఖరారు .. ఏర్పాట్లు పరిశీలించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..ఎన్ని ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు అంటే..?

somaraju sharma
PM Modi Visakha Tour: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపి పర్యటన ఖరారైంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప్రధాని మోడీ ఏపి పర్యటనకు ముహూర్తం ఖరారు .. నవంబర్ 11న విశాఖకు.. ఎందుకంటే..?

somaraju sharma
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెల రెండవ వారంలో ఏపి పర్యటనకు రానున్నారు. నవంబర్ 11న ప్రధాని మోడీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఏపి ప్రభుత్వానికి సమాచారం అందినట్లు తెలుస్తొంది. ప్రధానంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

విశాఖలోని టిఫెన్ సెంటర్ వద్ద భారీ పేలుడు

somaraju sharma
విశాఖ ఆటోనగర్ లో భారీ పేలుడు సంభవించింది. ఒక టిఫిన్ సెంటర్ వద్ద ఈ పేలుడు జరిగింది. టిఫెన్ సెంటర్ పక్కనే ఉన్న పాన్ షాపు నుండి ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు గుర్తించారు....
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Perni Nani at Polavaram: ఓవర్ యాక్షన్@ ఏపి పోలీస్..! ప్రజల పెయిన్ గుర్తించండి సీఎం గారూ..!!

Srinivas Manem
Perni Nani at Polavaram: పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో నిన్న జరిగిన ఓ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయ్యింది. పోలీసుల అతి ప్రవర్తనపై మంత్రి పేర్ని నాని విరుచుకుపడటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం...
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: రాజధాని విశాఖపట్నం ఖాయం..జగన్ టేబుల్ పై ఓ ప్లానింగ్..?

Srinivas Manem
CM YS Jagan: రాష్ట్రంలో రాజధాని వికేంద్రీకరణ (పరిపాలనా వికేంద్రీకరణ) అంశం మళ్లీ తెరపైకి వస్తుంది. ఇటీవల మూడు రాజధానుల బిల్లు వెనక్కు తీసుకున్నారు కదా ఇక దాని ఊసు ఎత్తరు అని చాలా మంది...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: తన పర్యటనలో ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులపై స్పందించి జగన్..కీలక ఆదేశాలు జారీ

somaraju sharma
CM YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్ నిన్న విశాఖ వెళ్లారు. శారదా పీఠంలో జరిగే వార్షికోత్సవ వేడుకలకు హజరైయ్యారు. సీఎం రాక సందర్భంగా విశాఖలో పోలీసులు అత్యుత్సాహం చూపారు. ఎయిర్ పోర్టుకు వెళ్లే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Big Breaking: మళ్ళీ మూడు రాజధానులు బిల్లు.. అసెంబ్లీలో ఎప్పుడంటే..!?

Muraliak
Big Breaking: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం మూడు రాజధానుల అంశం. టీడీపీ హయాంలో రాజధానిగా ప్రకటించిన అమరావతిని కలుపుతూ.. వైసీపీ ప్రభుత్వం మరో రెండు ప్రాంతాలను కలిపి మూడు రాజధానులను ప్రకటించింది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

Ganta Srinivasa Rao: ఒకే ఒక్క కండీషన్ తో జనసేనలోకి గంటా..!!

Srinivas Manem
Ganta Srinivasa Rao: ఏపిలో ఈయన ఒక ప్రత్యేకమైన నాయకుడు…ఈయన ప్రత్యేకం ఏమిటంటే..ఒక నియోజకవర్గం అంటూ ఉండదు..ఒక స్థానం అంటూ ఉండదు..ఒక పార్టీ అంటూ ఉండదు..కానీ రెండున్నర దశాబ్దాల నుండి రాజకీయాల్లో మనుగడ సాగిస్తూనే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Fishing boats: ఒడిశా తీరంలో చిక్కుకున్న విశాఖ మత్స్యకార బోట్లు..! అప్రమత్తమైన అధికారులు..!!

somaraju sharma
Fishing boats: బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో విశాఖ ప్రాంతానికి చెందిన 30 మత్స్యకార బోట్లు ఒడిశా తీరంలో చిక్కుకున్నాయి. దీంతో ఆపదలో ఉన్న మత్స్యకారుల సమాచారం తెలుసుకున్న ఏపి ప్రభుత్వం అప్రమత్తమైంది. మత్స్యశాఖ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Tragedy: విశాఖ జిల్లాలో విషాదం..! వాగులో పడి నలుగురు చిన్నారులు మృతి..!!

somaraju sharma
Tragedy: విశాఖ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వి మాడుగుల మండలం జాలంపిల్లి వద్ద పెద్దేరు వాగులో పడి నలుగురు చిన్నారులు గల్లంతు అయ్యారు. బట్టలు ఉతికేందుకు పెద్దలతో పాటు వెళ్లిన చిన్నారులు ప్రమాదవశాత్తు పెద్దరేవు ఊబిలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Steel Plant: ఏపికి ఒకే రోజు ఒక గుడ్ న్యూస్, మరో బ్యాడ్ న్యూస్..! అవి ఏమిటంటే..?

somaraju sharma
Steel Plant: ఆంధ్రప్రదేశ్ లో భారీ గా పెట్టుబడులు పెట్టేందుకు, స్టీల్ ప్లాంట్ ఏర్పాటునకు ఓ ప్రముఖ సంస్థ ముందుకు రావడం గుడ్ న్యూస్ కాగా మరో పక్క విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కేంద్రం...
న్యూస్ సినిమా

Mahesh babu: విశాఖపట్టణంలో ఫుల్ బిజీ కాబోతున్న మహేష్ బాబు..!!

sekhar
Mahesh babu: సూపర్ స్టార్ మహేష్ బాబు షూటింగ్ పరంగా మళ్లీ బిజీ అవుతున్నారు. కరోనా కారణంగా షూటింగులు మొన్నటివరకు ఆగిపోవడం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు పరిస్థితి చాలావరకు సత్తమనగాటం తో పాటు...
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YS Jagan Big Plan: అయిననూ విశాఖకు పోవలె.. కోర్టు నుండి తప్పించుకొనవలె.. జగన్ మైండ్ లో బెస్ట్ ప్లాన్..!!

Srinivas Manem
YS Jagan Big Plan: జగన్ సీఎం అయ్యాక తీసుకున్న అతి పెద్ద నిర్ణయాల్లో మూడు రాజధానులు మొదటిది.. ఏపీకి అత్యంత ప్రాధాన్యమైనది అదే.. ఏపీలో ఇప్పుడు అత్యంత సంక్లిష్ట అంశంగా మారినది అదే.....
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Visakhapatnam Lands: విశాఖలో సీబీఐ..! భూముల బండారం బయటకు..!?

Muraliak
Visakhapatnam Lands: విశాఖలో భూమాయ Visakhapatnam Lands ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారుతోంది. విశాఖలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తోంది. టీడీపీ అధికారంలో ఉండగా...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Laxmi Aparna: లక్ష్మీ అపర్ణకు అండగా మహిళా సంఘాలు..! సమస్య జటిలమవుతోందా..?

Muraliak
Laxmi Aparna:  లక్ష్మీ అపర్ణ Laxmi Aparna పై విశాఖ పోలీసులు వ్యవహరించిన తీరు రాష్ట్రంలో వివాదాస్పదం అవుతోంది. ఆమె ఆరోజు అవసరమైన పత్రాలు తీసుకురాలేదని.. పోలీసులతో దురుసుగా ప్రవర్తించిందని పోలీసులు అంటున్నారు. పోలీసుల...
న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan: విశాఖ అభివృద్ధికి అదరగొట్టే జగన్ ప్లాన్..!!

sekhar
Ys Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పరిపాలన పరంగా.. ఒక వర్గానికి లేదా ఒక పార్టీకి మేలు చేసే రీతిలో… అన్న తరహాలో కాకుండా పార్టీలకు,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Visakhapatnam : విశాఖలో ఆసక్తికర రాజకీయ పరిణామం!ఏడుగురు టీడీపీ కార్పోరేటర్లు వైసిపి ఎమ్మెల్యేతో భేటీ! కన్నెర్ర చేసిన చంద్రబాబు!!

Yandamuri
Visakhapatnam : వైసీపీ జీవీఎంసీ మేయర్ పీఠం అధిరోహించి 24 గంటలు గడిచిందో లేదో .. అప్పుడే టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయి. గాజువాక నియోజకవర్గానికి చెందిన ఏడుగురు టీడీపీ కార్పొరేటర్లు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

Vizag Politics : విశాఖలో గెలుపెవరిది..!? వైసీపీకి ఎక్కడ దెబ్బ పడింది.!? “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేకం..!!

Srinivas Manem
Visakhapatnam Politics : రాష్ట్రంలో అతి పెద్ద కార్పొరేషన్.. రాష్ట్రంలోనే ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్న కార్పొరేషన్.. కాబోయే రాజధానిగా ఉన్న కార్పొరేషన్ విశాఖపట్నం. ఏపీలో రాజకీయ కేంద్రంగా కూడా విశాఖపట్నం మారింది. అటువంటి నగరంలో ఎవరు...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

GVMC Elections : కమీషనర్ బదిలీ వెనుక భారీ ప్రణాళిక..! ఎవరికి ఎవరి షాక్..!?

Muraliak
GVMC Elections :జీవిఎంసీ ఎలక్షన్ GVMC Elections  రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు సృష్టిస్తున్న ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వానికి.. ఎన్నికల కమిషన్ కు మధ్య జరిగిన యుద్ధంలో ఎన్నికల కమీషన్ దే పైచేయి...
న్యూస్ రాజ‌కీయాలు

Amaravathi : ఏపీ ప్రభుత్వంలో కదలిక ఇప్పుడే ఎందుకు..? సీఎం ఆలోచనేంటో..!?

Muraliak
Amaravathi : పై ఏపీ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చి మరో మూడు నెలల్లో రెండేళ్లు పూర్తి కావొస్తోంది. ఈ కాలంలో ప్రభుత్వం అమరావతిపై Amaravathi దృష్టి పెట్టలేదు. సీఎం జగన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Visakhapatnam : విశాఖే టార్గెట్ గా విజయసాయిరెడ్డి విశ్వరూపం!వైసిపికి ఈ మెగాసిటీ చిక్కేనా?

Yandamuri
Visakhapatnam : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజ‌ధానిగా ఉన్న విశాఖ‌ను పాలనా రాజధానిగా వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది.అయితే ప్రభుత్వ నిర్ణయం విశాఖ వాసులకు పెద్దగా ఇష్టం లేదు. ఈ విష‌యాన్ని గ్రహించే  వైసీపీ నేత‌ల‌తోనే నగరంలో...
న్యూస్ రాజ‌కీయాలు

టిడిపి ఎమ్మెల్యే ని టెన్షన్ పెట్టిస్తున్న వైసీపీ మహిళా నేత..??

sekhar
విశాఖ జిల్లాలో టీడీపీ హయాంలో అక్రమాలకు గురైన భవనాలను, స్థలాలను ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం కూల్చేస్తూ స్వాధీనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో విశాఖపట్టణంలో టిడిపి పార్టీకి చెందిన నాయకులు గజగజలాడుతున్న సంగతి...
న్యూస్ రాజ‌కీయాలు

ఈ దెబ్బతో విశాఖలో వైసీపీ కి తిరుగు లేనట్టేనా..??

sekhar
వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని మూడు రాజధానులు లో విశాఖ ని ఒక రాజధాని గా గుర్తించడం తెలిసిందే. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉత్తరాంధ్ర...
రాజ‌కీయాలు

చిన్న స్వామి పెద్ద టూరు..! జేజేలు ఎవరికీ..? నామాలు ఎవరికీ..?

Muraliak
‘సీఎం జగన్ ను వెనకుండి నడిపిస్తోంది విశాఖ శారదాపీఠం.. ఆయన సూచన మేరకే విశాఖ రాజధానిగా జగన్ ప్రకటించారు.. స్వరూపానంద స్వామి ఆశీస్సులు, సలహాలు జగన్ తీసుకుంటారు..’ ఇవన్నీ ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపించే...
న్యూస్ రాజ‌కీయాలు

విశాఖలో ఆ నియోజకవర్గ ప్రజల కోరిక తిర్చబోతున్న జగన్ సర్కార్..??

sekhar
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక విశాఖ పట్టణ వాసులకు మాత్రమే కాక ఏపీలో వెనకబడిపోయింది అనే పేరు ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతవాసులకు మేలు కలిగే నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటువంటి నేపథ్యంలో ఎప్పటి నుండో...
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

వైసీపీ – టీడీపీ వైకుంఠపాళి..! విశాఖలో భూ మంత్రకాళి..!!

Srinivas Manem
భూ అక్రమాలపై సిట్ వేశారు. కానీ విచారించకుండా కూర్చోబెట్టారు. ప్రభుత్వ భూములను అనుయాయులకు కట్టబెట్టారు. బయటకు రాకుండా సర్దుకున్నారు ; టీడీపీ ప్రభుత్వంలో జరిగింది ఇదీ..! రాజధాని చేస్తామన్నారు. భూముల ధరలు పెంచారు. పేదలకు...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కాస్త ఇటు వైపు చూడు జగన్..? పార్టీలో సమస్యలు చాలా ఉన్నాయి

Special Bureau
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) ఇటు పాలనను, అటు ప్రభుత్వాన్ని సమతూకంలో నడిపించకపోతే అధికార పార్టీ వైఎస్ఆర్సీపీలో కొత్త సమస్యలు ఎదుర్కొనక తప్పదు. దీనికి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ద పడాలి. మొన్నటి...
న్యూస్ రాజ‌కీయాలు

విజయసాయి రెడ్డి తొందర పడ్డారా?? : విశాఖ వాసుల్లో ఆందోళన

Special Bureau
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) ఎంతో పేరున్న విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 30 ఏళ్ల పాటు మూసేయాలని, దీనికి ప్రతిగా భోగాపురం ఎయిర్పోర్ట్ లో తాము వాడుకుంటామని ఎంపీ విజయసాయిరెడ్డి సివిల్ ఏవియేషన్ మంత్రికి...
రాజ‌కీయాలు

గంటాకి మూడినట్టే..! ముందుంది జగన్ సినిమా..!

Muraliak
‘గంటా శ్రీనివాసరావు’.. రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. మంత్రిగా అధికారం అనుభవించిన గంటా.. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఇమడలేక, అధికార పార్టీలోకి వెళ్లలేక తడబడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సీఎంలుగా...
రాజ‌కీయాలు

ఆ ఎమ్మెల్యే ఉంటారా..? వెళ్తారా..!? జుట్టు పీక్కుంటున్న చంద్రబాబు..!!

Muraliak
ప్రభుత్వం వైపు ఆకర్షితులవడమో.. అధికార పార్టీ అంటే ఇష్టం పెరగడమో.. స్వప్రయోజనాలో.. లేక టీడీపీ నాయకత్వంపై విసుగు చెందడమో.. లేదా అదే టీడీపీలో ఉంటే తమ భవిష్యత్ ప్రశ్నార్ధకమవుతుందనో.. కానీ టీడీపీ నాయకులు వైసీపీలోకి...
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

ఇది మేనేజ్మెంట్ కాదంటారా..? జాతీయ మీడియా పోల్ లో నిజమెంత..!?

Muraliak
రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం గడచిన పది నెలలుగా హాట్ టాపిక్ గానే ఉంది. ఓవైపు టీడీపీ అమరావతి.. మరోవైపు వైసీపీ మూడు రాజధానులు అంటూ ఎవరికి తోచిన అభిప్రాయాలు చెప్తున్నారు. దీనిపై ఇటివలే...
రాజ‌కీయాలు

బాబు మార్చబోయిన గీత..! జగన్ చెరిపేసిన గీత..! ఇదే ‘గీతం’ కథ..!!

Muraliak
‘నాకు దక్కనిది ఎవరికీ దక్కడానికి వీల్లేదు’ అని మగధీరలో ఫేమస్ డైలాగ్ ఉంది. ‘తన వారికి దక్కనిది.. ప్రభుత్వ శాఖలకు కూడా దక్కకూడదు’ అని గత ప్రభుత్వ సీఎం చంద్రబాబు కాస్త మార్చి రాసిన...
రాజ‌కీయాలు

గీతం × జగన్ ఎపిసోడ్ లోపలి కథ ఏంటో తెలుసా..??

Muraliak
రాజు గారి చిన్న భార్య అందగత్తె.. అని అంటే పెద్ద భార్య అందంగా లేనట్టే కదా.. అని ఓ సామెత ఉంది. అలా ఉంది ప్రస్తుతం టీడీపీ పరిస్థితి. మాస్ పద్ధతిలో చెప్పాలంటే మింగాలేక.....
Featured రాజ‌కీయాలు

నందమూరి అల్లుడి ‘గీతం’ ఆగినట్టే..! విశాఖలో మొదలైన రాజకీయం..

Muraliak
రాష్ట్ర రాజకీయం మొత్తం విశాఖ చుట్టూ తిరుగుతోంది. కాబోయే రాజధాని విశాఖపట్నం అంటూ.. ఇక్కడ పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో ఎంతోకొంత ఫలితాలు సాధించిన టీడీపీ ఇక్కడ పట్టు...
రాజ‌కీయాలు

‘నాన్నా.. పులి’ కథలా గంటా..! లైట్ తీసుకుంటున్న పార్టీలు..!

Muraliak
ఓ ఎమ్మెల్యే పార్టీ వీడుతున్నారంటే బోలెడంత బుజ్జగింపులు ఉంటాయి. ఓ ఎమ్మెల్యే కొత్తగా పార్టీలోకి వస్తున్నాడంటే చాలా హడావిడి ఉంటుంది. కానీ.. ప్రస్తుతం ఓ ఎమ్మెల్యే విషయంలో ఆ బుజ్జగింపులు లేవు.. హడావిడీ లేదు....
న్యూస్ రాజ‌కీయాలు

విశాఖ వైసీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూత

Special Bureau
  (విశాఖపట్నం నుండి ‘న్యూస్ ఆర్బిట్’ ప్రతినిధి) విశాఖ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ నేడు మృతి చెందారు. ఇటీవలే కరోనా నుండి నుండి ఆయన కోలుకున్నారు. మళ్ళీ శ్రీనివాస్ అనారోగ్యానికి...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ – వైసిపి భూముల లెక్కలు తేల్చాల్సిందే..!!

Muraliak
రాజధానిగా చూపిస్తూ అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో పెద్ద భూకుంభకోణం జరిగిందనేది వైసీపీ ఆరోపణ. ఇప్పటివరకూ అమరావతి వరకే పరిమితమైన ఈ ఇన్ సైడర్ ట్రేడింగ్ ఇప్పుడు విశాఖ వరకూ పాకింది. అక్కడ...
రాజ‌కీయాలు

వైసీపీలోకి మరో టీడీపీ మాజీ..! ముహూర్తం నేడే!

Muraliak
టీడీపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బలు తగలుతున్నాయి. 2019 ఎన్నికల ఓటమి అనంతరం పార్టీలో రాజీనామాలు ఎక్కువయ్యాయి. ఓడిపోయిన వారే కాకుండా ఎమ్మెల్యేగా గెలిచిన వారు కూడా టీడీపీని వీడుతున్నారు. ఇందుకు పార్టీ విధానాలు ఒక...
రాజ‌కీయాలు

కొత్త చూపులు చూస్తున్న గంటా.. అవంతితో తంటానే కారణమా..?

Muraliak
టీడీపీ ఎమ్మెల్యే ఉత్తరాంధ్ర కీలక నాయకుడు గంటా శ్రీనివాసరావు కొత్త చూపులు చూస్తున్నారు. టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరబోతున్నారంటూ అనేక పుకార్లు వస్తున్నాయి. ఆయన ఆగష్టు 9న లేదా 16న లేదా 22న వైఎస్సార్సీపీలో...
న్యూస్ రాజ‌కీయాలు

పాపం విశాఖ..! ఇక వివాదాలు మొదలైనట్టే..!!

Muraliak
అన్ని పక్షాల అనుమతులు లేకుండా.. ఏకాభిప్రాయం లేకుండా రాజధాని నిర్ణయం తీసుకుంటే ఎదురయ్యే ఇబ్బందులు సీఎం జగన్ కు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అమరావతి నుంచి రాజధాని తరలింపు అంశం తెర మీదకు వచ్చిన వెంటనే...
న్యూస్

హైకోర్టు సాక్షిగా మరోసారి రాజధానిపై స్పష్టం చేసిన జగన్ ప్రభుత్వం..!

Muraliak
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి మూడు రాజధానుల అంశాన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నారో తెలిసిందే. విశాఖకు రాజధాని తరలించే క్రమంలో న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా హైకోర్టుపై...