NewsOrbit

Tag : visakhapatnam

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Drugs: విశాఖలో భారీగా డ్రగ్స్ పట్టివేత

sharma somaraju
Drugs: విశాఖ తీరంలో డ్రగ్స్ కలకలం రేగింది. బ్రెజిల్ నుండి విశాఖలోని ఓ ప్రైవేటు ఆక్వా ఎక్స్ పోర్ట్స్ కు వచ్చిన కంటైనర్ లో 25 వేల కిలోల డ్రగ్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: ఏపీ రాజధానిపై మరో సారి కీలక ప్రకటన చేసిన సీఎం వైఎస్ జగన్

sharma somaraju
CM YS Jagan: విశాఖపట్నంలో మంగళవారం నిర్వహించిన విజన్ విశాఖ సదస్సులో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. విశాఖ నగరంలోని వనరులను పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఈ సందర్భంలోనే ఏపీ రాజధాని అంశంపై మరో సారి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: విశాఖ శారదా పీఠంలో సీఎం జగన్ పూజలు

sharma somaraju
CM YS Jagan: విశాఖ శారదా పీఠం వార్షికోత్సవ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి తో కలిసి రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Gangavaram Port: గంగవరం పోర్టు వద్ద హైటెన్షన్ .. పలువురు కార్మికులు, పోలీసులకు గాయాలు

sharma somaraju
Gangavaram Port: విశాఖ జిల్లా గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్మికులు చేపట్టిన పోర్టు బంద్ ఉద్రిక్తతకు దారి తీసింది. కార్మికులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు గాయపడ్డారు. ఆదాని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Car Accident: విశాఖలో కారును ఢీకొన్న రైలు .. కారు నుజ్జునుజ్జు.. విశేషం ఏమిటంటే..?

sharma somaraju
Car Accident:  గాడ్ గ్రేస్ అంటే ఇదేనేమో..పెద్ద ప్రమాదం జరిగింది.. రైల్వే ట్రాక్ పై నిలిచిపోయిన కారును ట్రైన్ ఢీకొట్టింది. కారు నుజ్జు అయ్యింది. కానీ కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: రేపు సీఎం వైఎస్ జగన్ విశాఖ పర్యటన .. షెడ్యుల్ ఇలా

sharma somaraju
CM YS Jagan: విశాఖపట్నంలో రేపు (మంగళవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పర్యటించనున్నారు. విశాఖ పర్యటనలో భాగంగా సీఎ జగన్ నగరంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు...
న్యూస్

Visakha: రుషికొండ బీచ్ లో టూరిస్ట్ బోటు బోల్తా .. లైఫ్ జాకెట్లు ధరించడంతో పర్యాటకులు సేఫ్

sharma somaraju
Visakha: విశాఖ రుషికొండ బీచ్ లో ఆదివారం పెను ప్రమాదం తప్పింది. ఆదివారం సెలవు దినం కావడంతో పలువురు పర్యాటకులు సముద్ర తీరానికి వెళ్లారు. రుషికొండ బీచ్ నుండి సముద్ర విహరానికి పర్యాటకులతో వెళ్లిన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

విశాఖలో కలకలం .. వైసీపీ ఎంపీ భార్య, కుమారుడు కిడ్నాప్

sharma somaraju
వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులు కిడ్నాప్ కావడం విశాఖలో తీవ్ర కలకలాన్ని రేపింది. ఎంపీ బార్య జ్యోతి, కుమారుడు చందుతో పాటు ఆ కుటుంబానికి సన్నిహితుడు, ఆడిటర్ వైసీపీ నేత గన్నమనేని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Visakhapatnam: లిఫ్ట్ లో చిక్కుకున్న ఏపీ మంత్రి.. కొద్ది సేపు ఆందోళన

sharma somaraju
Visakhapatnam: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని విశాఖ పర్యటనలో ఉన్నారు. శనివారం అక్కడి మాజీ మంత్రి, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ తో కలిసి ఓ ప్రైవేటు డయాగ్నొస్టిక్ సెంటర్ నందు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

సీ హారియన్ యుద్ద విమాన మ్యూజియంను ప్రారంభించిన సీఎం జగన్

sharma somaraju
విశాఖ బీచ్ రోడ్డులో వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన సీ హారియన్ యుద్ద విమాన మ్యూజియంను సీఎం వైఎస్ జగన్ గురువారం ప్రారంభించారు. అనంతరం మ్యూజియంలో అధికారులతో కలియతిరిగి తిలకించారు. ఈ సందర్భంగా మ్యూజియం ప్రత్యేకతలను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ సీఎం వైఎస్ జగన్ విశాఖ టూర్ షెడ్యూల్ ఇలా.. ఈ సారి ఫ్రత్యేకత ఏమిటంటే..?

sharma somaraju
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ నెల 2వ తేదీ నుండి మూడు రోజుల పాటు విశాఖలో పర్యటించనున్నారు. ఈ నెల 3,4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొనేందుకు గానూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

కర్నూలులో జాతీయ న్యాయ విద్యాలయం, విశాఖలో ఎనర్జీ, టెక్ పార్క్ లు .. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవీ

sharma somaraju
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కర్నూలులో జాతీయ న్యాయ విద్యాలయం, విశాఖలో ఎనర్జీ, టెక్ పార్క్ ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన

sharma somaraju
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో విశాఖ పాలనా రాజధానిగా మారబోతోందనీ, తాను కూడా అక్కడి నుంచే పాలన కొనసాగించనున్నట్లు సీఎం వైఎస్...
న్యూస్

సికింద్రాబాద్ – విశాఖ వందే భారత్ రైలు సమయాలు, టికెట్ చార్జి వివరాలు ఇలా..

sharma somaraju
విశాఖ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ఆదివారం నాడు సంక్రాంతి కానుకగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. వర్చువల్ గా ఆయన జెండా ఊపి ప్రారంభించడంతో ట్రైన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపిలో పెట్టుబడులు గత టీడీపీ హయాంలో కంటే వైసీపీ ప్రభుత్వంలోనే ఎక్కువ .. ఇదీ లెక్క

sharma somaraju
విశాఖపట్నంలో త్వరలో జరగనున్న జీ – 20 వర్కింగ్ గ్రూపు సన్నాహక సమావేశం, గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ 2023 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించి పలు కీలక...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులు అరెస్టు

sharma somaraju
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్లు రువ్విన ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను వైజాగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నం పోలీస్ కమీషనర్ శ్రీకాంత్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 15వ తేదీన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడి.. రైల్వే అధికారులు సీరియస్ .. 15వ తేదీనే సికింద్రాబాద్ – విశాఖ ఎక్స్ ప్రెస్ ప్రారంభం

sharma somaraju
తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుకగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును కేంద్ర ప్రభుత్వం అందించనుంది. తొలుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 8వ వందేభారత్ రైలును ఈ నెల 19వ తేదీన తెలంగాణ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

గీతం యూనివర్శిటీకి ఏపి సర్కార్ షాక్ .. ఆక్రమిత ప్రభుత్వ భూమి స్వాధీనం.. మెడికల్ కళాశాల వద్ద ఉద్రిక్తత

sharma somaraju
విశాఖలోని గీతం యూనివర్శిటీకి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గీతం మెడికల్ కళాశాల మైదానంలో ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కళాశాల మైదానాన్ని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు దాని చుట్టూ కంచె...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖలో డ్రోన్ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వినతి

sharma somaraju
దేశంలో వ్యవసాయంతో పాటు అనేక రంగాల్లో డ్రోన్ పరిజ్ఞానం వినియోగం పెరుగుతున్న దృష్ట్యా డ్రోన్‌ టెక్నెలజీపై మరింత విస్తృత పరిశోధనలు జరిపేందుకు ఏపిలోని విశాఖపట్నంలో జాతీయ స్థాయి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వైసీపీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

PM Modi Visakha Tour: ప్రధాన మంత్రి మోడీ విశాఖ పర్యటన ఖరారు .. ఏర్పాట్లు పరిశీలించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..ఎన్ని ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు అంటే..?

sharma somaraju
PM Modi Visakha Tour: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపి పర్యటన ఖరారైంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప్రధాని మోడీ ఏపి పర్యటనకు ముహూర్తం ఖరారు .. నవంబర్ 11న విశాఖకు.. ఎందుకంటే..?

sharma somaraju
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెల రెండవ వారంలో ఏపి పర్యటనకు రానున్నారు. నవంబర్ 11న ప్రధాని మోడీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఏపి ప్రభుత్వానికి సమాచారం అందినట్లు తెలుస్తొంది. ప్రధానంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

విశాఖలోని టిఫెన్ సెంటర్ వద్ద భారీ పేలుడు

sharma somaraju
విశాఖ ఆటోనగర్ లో భారీ పేలుడు సంభవించింది. ఒక టిఫిన్ సెంటర్ వద్ద ఈ పేలుడు జరిగింది. టిఫెన్ సెంటర్ పక్కనే ఉన్న పాన్ షాపు నుండి ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు గుర్తించారు....
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Perni Nani at Polavaram: ఓవర్ యాక్షన్@ ఏపి పోలీస్..! ప్రజల పెయిన్ గుర్తించండి సీఎం గారూ..!!

Srinivas Manem
Perni Nani at Polavaram: పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో నిన్న జరిగిన ఓ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయ్యింది. పోలీసుల అతి ప్రవర్తనపై మంత్రి పేర్ని నాని విరుచుకుపడటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం...
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: రాజధాని విశాఖపట్నం ఖాయం..జగన్ టేబుల్ పై ఓ ప్లానింగ్..?

Srinivas Manem
CM YS Jagan: రాష్ట్రంలో రాజధాని వికేంద్రీకరణ (పరిపాలనా వికేంద్రీకరణ) అంశం మళ్లీ తెరపైకి వస్తుంది. ఇటీవల మూడు రాజధానుల బిల్లు వెనక్కు తీసుకున్నారు కదా ఇక దాని ఊసు ఎత్తరు అని చాలా మంది...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: తన పర్యటనలో ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులపై స్పందించి జగన్..కీలక ఆదేశాలు జారీ

sharma somaraju
CM YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్ నిన్న విశాఖ వెళ్లారు. శారదా పీఠంలో జరిగే వార్షికోత్సవ వేడుకలకు హజరైయ్యారు. సీఎం రాక సందర్భంగా విశాఖలో పోలీసులు అత్యుత్సాహం చూపారు. ఎయిర్ పోర్టుకు వెళ్లే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Big Breaking: మళ్ళీ మూడు రాజధానులు బిల్లు.. అసెంబ్లీలో ఎప్పుడంటే..!?

Muraliak
Big Breaking: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం మూడు రాజధానుల అంశం. టీడీపీ హయాంలో రాజధానిగా ప్రకటించిన అమరావతిని కలుపుతూ.. వైసీపీ ప్రభుత్వం మరో రెండు ప్రాంతాలను కలిపి మూడు రాజధానులను ప్రకటించింది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

Ganta Srinivasa Rao: ఒకే ఒక్క కండీషన్ తో జనసేనలోకి గంటా..!!

Srinivas Manem
Ganta Srinivasa Rao: ఏపిలో ఈయన ఒక ప్రత్యేకమైన నాయకుడు…ఈయన ప్రత్యేకం ఏమిటంటే..ఒక నియోజకవర్గం అంటూ ఉండదు..ఒక స్థానం అంటూ ఉండదు..ఒక పార్టీ అంటూ ఉండదు..కానీ రెండున్నర దశాబ్దాల నుండి రాజకీయాల్లో మనుగడ సాగిస్తూనే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Fishing boats: ఒడిశా తీరంలో చిక్కుకున్న విశాఖ మత్స్యకార బోట్లు..! అప్రమత్తమైన అధికారులు..!!

sharma somaraju
Fishing boats: బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో విశాఖ ప్రాంతానికి చెందిన 30 మత్స్యకార బోట్లు ఒడిశా తీరంలో చిక్కుకున్నాయి. దీంతో ఆపదలో ఉన్న మత్స్యకారుల సమాచారం తెలుసుకున్న ఏపి ప్రభుత్వం అప్రమత్తమైంది. మత్స్యశాఖ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Tragedy: విశాఖ జిల్లాలో విషాదం..! వాగులో పడి నలుగురు చిన్నారులు మృతి..!!

sharma somaraju
Tragedy: విశాఖ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వి మాడుగుల మండలం జాలంపిల్లి వద్ద పెద్దేరు వాగులో పడి నలుగురు చిన్నారులు గల్లంతు అయ్యారు. బట్టలు ఉతికేందుకు పెద్దలతో పాటు వెళ్లిన చిన్నారులు ప్రమాదవశాత్తు పెద్దరేవు ఊబిలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Steel Plant: ఏపికి ఒకే రోజు ఒక గుడ్ న్యూస్, మరో బ్యాడ్ న్యూస్..! అవి ఏమిటంటే..?

sharma somaraju
Steel Plant: ఆంధ్రప్రదేశ్ లో భారీ గా పెట్టుబడులు పెట్టేందుకు, స్టీల్ ప్లాంట్ ఏర్పాటునకు ఓ ప్రముఖ సంస్థ ముందుకు రావడం గుడ్ న్యూస్ కాగా మరో పక్క విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కేంద్రం...
న్యూస్ సినిమా

Mahesh babu: విశాఖపట్టణంలో ఫుల్ బిజీ కాబోతున్న మహేష్ బాబు..!!

sekhar
Mahesh babu: సూపర్ స్టార్ మహేష్ బాబు షూటింగ్ పరంగా మళ్లీ బిజీ అవుతున్నారు. కరోనా కారణంగా షూటింగులు మొన్నటివరకు ఆగిపోవడం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు పరిస్థితి చాలావరకు సత్తమనగాటం తో పాటు...
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YS Jagan Big Plan: అయిననూ విశాఖకు పోవలె.. కోర్టు నుండి తప్పించుకొనవలె.. జగన్ మైండ్ లో బెస్ట్ ప్లాన్..!!

Srinivas Manem
YS Jagan Big Plan: జగన్ సీఎం అయ్యాక తీసుకున్న అతి పెద్ద నిర్ణయాల్లో మూడు రాజధానులు మొదటిది.. ఏపీకి అత్యంత ప్రాధాన్యమైనది అదే.. ఏపీలో ఇప్పుడు అత్యంత సంక్లిష్ట అంశంగా మారినది అదే.....
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Visakhapatnam Lands: విశాఖలో సీబీఐ..! భూముల బండారం బయటకు..!?

Muraliak
Visakhapatnam Lands: విశాఖలో భూమాయ Visakhapatnam Lands ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారుతోంది. విశాఖలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తోంది. టీడీపీ అధికారంలో ఉండగా...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Laxmi Aparna: లక్ష్మీ అపర్ణకు అండగా మహిళా సంఘాలు..! సమస్య జటిలమవుతోందా..?

Muraliak
Laxmi Aparna:  లక్ష్మీ అపర్ణ Laxmi Aparna పై విశాఖ పోలీసులు వ్యవహరించిన తీరు రాష్ట్రంలో వివాదాస్పదం అవుతోంది. ఆమె ఆరోజు అవసరమైన పత్రాలు తీసుకురాలేదని.. పోలీసులతో దురుసుగా ప్రవర్తించిందని పోలీసులు అంటున్నారు. పోలీసుల...
న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan: విశాఖ అభివృద్ధికి అదరగొట్టే జగన్ ప్లాన్..!!

sekhar
Ys Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పరిపాలన పరంగా.. ఒక వర్గానికి లేదా ఒక పార్టీకి మేలు చేసే రీతిలో… అన్న తరహాలో కాకుండా పార్టీలకు,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Visakhapatnam : విశాఖలో ఆసక్తికర రాజకీయ పరిణామం!ఏడుగురు టీడీపీ కార్పోరేటర్లు వైసిపి ఎమ్మెల్యేతో భేటీ! కన్నెర్ర చేసిన చంద్రబాబు!!

Yandamuri
Visakhapatnam : వైసీపీ జీవీఎంసీ మేయర్ పీఠం అధిరోహించి 24 గంటలు గడిచిందో లేదో .. అప్పుడే టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయి. గాజువాక నియోజకవర్గానికి చెందిన ఏడుగురు టీడీపీ కార్పొరేటర్లు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

Vizag Politics : విశాఖలో గెలుపెవరిది..!? వైసీపీకి ఎక్కడ దెబ్బ పడింది.!? “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేకం..!!

Srinivas Manem
Visakhapatnam Politics : రాష్ట్రంలో అతి పెద్ద కార్పొరేషన్.. రాష్ట్రంలోనే ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్న కార్పొరేషన్.. కాబోయే రాజధానిగా ఉన్న కార్పొరేషన్ విశాఖపట్నం. ఏపీలో రాజకీయ కేంద్రంగా కూడా విశాఖపట్నం మారింది. అటువంటి నగరంలో ఎవరు...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

GVMC Elections : కమీషనర్ బదిలీ వెనుక భారీ ప్రణాళిక..! ఎవరికి ఎవరి షాక్..!?

Muraliak
GVMC Elections :జీవిఎంసీ ఎలక్షన్ GVMC Elections  రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు సృష్టిస్తున్న ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వానికి.. ఎన్నికల కమిషన్ కు మధ్య జరిగిన యుద్ధంలో ఎన్నికల కమీషన్ దే పైచేయి...
న్యూస్ రాజ‌కీయాలు

Amaravathi : ఏపీ ప్రభుత్వంలో కదలిక ఇప్పుడే ఎందుకు..? సీఎం ఆలోచనేంటో..!?

Muraliak
Amaravathi : పై ఏపీ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చి మరో మూడు నెలల్లో రెండేళ్లు పూర్తి కావొస్తోంది. ఈ కాలంలో ప్రభుత్వం అమరావతిపై Amaravathi దృష్టి పెట్టలేదు. సీఎం జగన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Visakhapatnam : విశాఖే టార్గెట్ గా విజయసాయిరెడ్డి విశ్వరూపం!వైసిపికి ఈ మెగాసిటీ చిక్కేనా?

Yandamuri
Visakhapatnam : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజ‌ధానిగా ఉన్న విశాఖ‌ను పాలనా రాజధానిగా వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది.అయితే ప్రభుత్వ నిర్ణయం విశాఖ వాసులకు పెద్దగా ఇష్టం లేదు. ఈ విష‌యాన్ని గ్రహించే  వైసీపీ నేత‌ల‌తోనే నగరంలో...
న్యూస్ రాజ‌కీయాలు

టిడిపి ఎమ్మెల్యే ని టెన్షన్ పెట్టిస్తున్న వైసీపీ మహిళా నేత..??

sekhar
విశాఖ జిల్లాలో టీడీపీ హయాంలో అక్రమాలకు గురైన భవనాలను, స్థలాలను ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం కూల్చేస్తూ స్వాధీనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో విశాఖపట్టణంలో టిడిపి పార్టీకి చెందిన నాయకులు గజగజలాడుతున్న సంగతి...
న్యూస్ రాజ‌కీయాలు

ఈ దెబ్బతో విశాఖలో వైసీపీ కి తిరుగు లేనట్టేనా..??

sekhar
వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని మూడు రాజధానులు లో విశాఖ ని ఒక రాజధాని గా గుర్తించడం తెలిసిందే. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉత్తరాంధ్ర...
రాజ‌కీయాలు

చిన్న స్వామి పెద్ద టూరు..! జేజేలు ఎవరికీ..? నామాలు ఎవరికీ..?

Muraliak
‘సీఎం జగన్ ను వెనకుండి నడిపిస్తోంది విశాఖ శారదాపీఠం.. ఆయన సూచన మేరకే విశాఖ రాజధానిగా జగన్ ప్రకటించారు.. స్వరూపానంద స్వామి ఆశీస్సులు, సలహాలు జగన్ తీసుకుంటారు..’ ఇవన్నీ ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపించే...
న్యూస్ రాజ‌కీయాలు

విశాఖలో ఆ నియోజకవర్గ ప్రజల కోరిక తిర్చబోతున్న జగన్ సర్కార్..??

sekhar
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక విశాఖ పట్టణ వాసులకు మాత్రమే కాక ఏపీలో వెనకబడిపోయింది అనే పేరు ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతవాసులకు మేలు కలిగే నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటువంటి నేపథ్యంలో ఎప్పటి నుండో...
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

వైసీపీ – టీడీపీ వైకుంఠపాళి..! విశాఖలో భూ మంత్రకాళి..!!

Srinivas Manem
భూ అక్రమాలపై సిట్ వేశారు. కానీ విచారించకుండా కూర్చోబెట్టారు. ప్రభుత్వ భూములను అనుయాయులకు కట్టబెట్టారు. బయటకు రాకుండా సర్దుకున్నారు ; టీడీపీ ప్రభుత్వంలో జరిగింది ఇదీ..! రాజధాని చేస్తామన్నారు. భూముల ధరలు పెంచారు. పేదలకు...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కాస్త ఇటు వైపు చూడు జగన్..? పార్టీలో సమస్యలు చాలా ఉన్నాయి

Special Bureau
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) ఇటు పాలనను, అటు ప్రభుత్వాన్ని సమతూకంలో నడిపించకపోతే అధికార పార్టీ వైఎస్ఆర్సీపీలో కొత్త సమస్యలు ఎదుర్కొనక తప్పదు. దీనికి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ద పడాలి. మొన్నటి...
న్యూస్ రాజ‌కీయాలు

విజయసాయి రెడ్డి తొందర పడ్డారా?? : విశాఖ వాసుల్లో ఆందోళన

Special Bureau
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) ఎంతో పేరున్న విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 30 ఏళ్ల పాటు మూసేయాలని, దీనికి ప్రతిగా భోగాపురం ఎయిర్పోర్ట్ లో తాము వాడుకుంటామని ఎంపీ విజయసాయిరెడ్డి సివిల్ ఏవియేషన్ మంత్రికి...
రాజ‌కీయాలు

గంటాకి మూడినట్టే..! ముందుంది జగన్ సినిమా..!

Muraliak
‘గంటా శ్రీనివాసరావు’.. రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. మంత్రిగా అధికారం అనుభవించిన గంటా.. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఇమడలేక, అధికార పార్టీలోకి వెళ్లలేక తడబడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సీఎంలుగా...
రాజ‌కీయాలు

ఆ ఎమ్మెల్యే ఉంటారా..? వెళ్తారా..!? జుట్టు పీక్కుంటున్న చంద్రబాబు..!!

Muraliak
ప్రభుత్వం వైపు ఆకర్షితులవడమో.. అధికార పార్టీ అంటే ఇష్టం పెరగడమో.. స్వప్రయోజనాలో.. లేక టీడీపీ నాయకత్వంపై విసుగు చెందడమో.. లేదా అదే టీడీపీలో ఉంటే తమ భవిష్యత్ ప్రశ్నార్ధకమవుతుందనో.. కానీ టీడీపీ నాయకులు వైసీపీలోకి...
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

ఇది మేనేజ్మెంట్ కాదంటారా..? జాతీయ మీడియా పోల్ లో నిజమెంత..!?

Muraliak
రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం గడచిన పది నెలలుగా హాట్ టాపిక్ గానే ఉంది. ఓవైపు టీడీపీ అమరావతి.. మరోవైపు వైసీపీ మూడు రాజధానులు అంటూ ఎవరికి తోచిన అభిప్రాయాలు చెప్తున్నారు. దీనిపై ఇటివలే...