NTR30: “RRR” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్.. కొరటాలతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తన కెరీర్లో ఇది 30వ సినిమా కావడంతో… తారక్ ప్రతి విషయాన్ని చాలా సీరియస్ గా...
NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 20వ తారీకు సందర్భంగా కొరటాలతో ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ కావడం తెలిసిందే. చాలా పవర్ఫుల్ మాస్ నేపథ్యంలో స్టోరీ...
Job Notificatation: మహమ్మారి కరోనా(Corona) వైరస్ దెబ్బకి బయట కంపెనీలు మూతపడి పోతున్నాయి. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఉన్న కొద్ది పెరిగిపోతున్నాయి....
Vishakapatanam: ఇటీవల వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరిగిన సంగతి తెలిసిందే. కొన్ని వారాల పాటు జరిగిన ఈ సమావేశంలో పెట్రో ధరల విషయంలో విపక్షాలు.. అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన...
Vishakapatanam : అన్యాయంగా రాష్ట్ర విభజన చేసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన హామీల లో బీజేపీ సర్కార్ చాలావరకూ శత కోపం పెట్టిన సంగతి తెలిసిందే. ఏపీకి న్యాయపరంగా...
Sabbham Hari : ఎస్సీ, ఎస్టీలపై దారుణమైన కామెంట్లు చేసిన సబ్బం హరి..!! Sabbham Hari : తెలుగు రాజకీయాల్లో సబ్బంహరి తెలియని వారు ఎవరు ఉండరు. కాంగ్రెస్ పార్టీలో పార్లమెంటు సభ్యుడిగా రాణించిన...
విశాఖపట్నం రాజకీయ నాయకులకు శనివారం వస్తుంది అంటే తెగ టెన్షన్ పడుతున్నారట. శనివారం వచ్చేసరికి ఎలాంటి కబురు వినాల్సి వస్తుందో అని అంతకు ముందు రోజే నిద్రపట్టని పరిస్థితి ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతగా...
ఇటీవల చంద్రబాబు పార్టీకి సంబంధించి కొత్త కమిటీలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 25 పార్లమెంట్ ఇన్చార్జి పదవులను దాదాపు కొత్తవారికి అవకాశం కల్పించే రీతిలో చంద్రబాబు జాగ్రత్తలు తీసుకున్నారు. పరిస్థితి ఇలా ఉండగా...
దేశంలో కరోనా వైరస్ వచ్చిన నాటి నుండి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్ కే మొన్నటి వరకూ పరిమితమైన సంగతి తెలిసిందే. ఏదో అడపాదడపా మినహా చాలా వరకు హైదరాబాద్ లోనే ఉంటూ...
టిడిపి పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఏపీ సీఎం వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటం ప్రపంచం అంతా గమనిస్తుంది అని వ్యాఖ్యానించారు. పాదయాత్ర...
కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ దెబ్బకి ఏపీ ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో మునిగిపోయింది. ఇటువంటి తరుణంలో ఆర్టీసీని బలోపేతం చేయడం కోసం సీఎం వైఎస్ జగన్ సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పూర్తి విషయంలోకి...
చంద్రబాబు హయాంలో ఏపీ రాజధాని అమరావతి అని ప్రకటించిన పెద్దగా ప్రజాదరణ దక్కిన దాఖలాలు లేవు. కేవలం నిర్మాణాలు తప్ప ప్రజలు అక్కడ వెళ్ళటానికి నివాసం ఉండటానికి పరిస్థితులు అనుకూలించిన దాఖలాలు లేవు. కానీ...
తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ సీనియర్ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారిపై ఆస్తుల విధ్వంసం చేస్తారా అంటూ సీరియస్ అయ్యారు....
చంద్రబాబు తన నలభై ఏళ్ల రాజకీయ అనుభవం లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు అని పరిశీలకుల మాట. అధికారంలో ఉన్న పార్టీ ఒక్కసారిగా ప్రతిపక్షంలో కి అది కూడా...
2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి తరఫున మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొని అదరగొట్టే రీతిలో పొలిటికల్ లుక్ జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చాడు. ప్రతి చోటా కార్యకర్తలకి మంచి జోష్...
వైయస్ జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ కి సంబంధించి మూడు రాజధానుల కాన్సెప్ట్ విషయంలో న్యాయ వ్యవస్థ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. రాజధాని రైతులు హైకోర్టులో ఈ...
తెలుగుదేశం పార్టీ తరపున బరిలోకి దిగి రాజకీయ ప్రయాణాన్ని స్టార్ట్ చేసిన గంటా శ్రీనివాసరావు ఉత్తరాంధ్ర ప్రాంతంలో కీలక నేతగా ఎదిగారు. మధ్యలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం లోకి ఎమ్మెల్యేగా గెలిచి పార్టీలో కీలక...
విశాఖపట్టణం జిల్లాలో చాలా మంది టిడిపి పార్టీ నాయకులు సైకిల్ దిగి పోవటానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీఎం వైయస్ జగన్ విశాఖ పట్టణాన్ని రాజధానిగా ఎప్పుడైతే గుర్తించడం జరిగిందో ఉత్తరాంధ్ర ప్రాంతంలో...
తన కలల రాజధాని అమరావతి విషయంలో ఏమాత్రం వెనకడుగు వేసేది లేదు అన్నట్టుగా చంద్రబాబు ముందు నుండి వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని ప్రాంతాలలో మూడు రాజధానుల నిర్ణయం నికి ప్రజలు సముఖంగా ఉన్నాగాని...
2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు దాదాపు టిడిపి పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మార్చేసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అప్పటికే తెలంగాణలో పూర్తిగా కనుమరుగై పోయిన టిడిపి ఏపీలో కూడా కొద్దిపాటి మెజార్టీతో...
మూడు రాజధానుల బిల్లుకు అదేవిధంగా సీఆర్డీఏ రద్దు కు గవర్నర్ నుండి అదే రీతిలో కేంద్రం నుండి సానుకూల స్పందన రావటంతో ఈ విషయంపై రాజధాని ప్రాంత రైతులు హైకోర్టు వెళ్ళిన సంగతి తెలిసిందే....
విభజనతో నష్టపోయిన ఏపీలో అభివృద్ధి అంతటా జరగాలని వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతిలో రాజధాని ని ఉంచుతూనే విశాఖపట్టణం, కర్నూలులో రాజధాని పేట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మూడు రాజధానుల నిర్ణయానికి...
జగన్ తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు విపక్షాల నుండి కంటే న్యాయ స్థానాల నుండి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వైయస్ జగన్ ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలో ఉన్న పేదలకి...
విశాఖ రాజకీయాలలో తిరుగులేని నేతగా టిడిపి విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. విభజన జరిగిన తర్వాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా...
ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానులు నిర్ణయం తీసుకోవడంతో పాటు గవర్నర్ మరియు కేంద్రం కూడా ఈ విషయంలో సానుకూలంగా వ్యవహరించడంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు మొత్తం మారిపోతున్నాయి. పరిస్థితి ఇలా ఉండగా...
ఏపీ సీఎం వైఎస్ జగన్ క్యాబినెట్ మార్పు మరోసారి జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం అయ్యాక వైఎస్ జగన్ తన క్యాబినెట్ 25...
ఎప్పుడైతే విశాఖపట్నాన్ని వైయస్ జగన్ ప్రభుత్వం రాజధానిగా గుర్తించిందో ఒక్కసారిగా అక్కడ ల్యాండ్ ధరలు డబల్, త్రిబుల్ అయ్యాయి. చాలా మంది ప్రముఖుల కళ్ళు విశాఖపట్టణం భూములపై పడ్డాయి. ఇతర జిల్లాల నుంచి అనేక...
3 రాజధానుల నిర్ణయం గవర్నర్ నుండి ఆమోదం రావడంతో విశాఖపట్టణానికి రాజధాని తరలింపు ఎప్పుడు అని ప్రకటన ప్రభుత్వం నుండి వస్తుందని చాలామంది ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోపక్క ఏపీ రాజధాని మ్యాటర్ కోర్టుల చుట్టూ...
వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టక ఎక్కడా కూడా రాష్ట్రంలో అవినీతి లేకుండా పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రక్షాళన చేస్తానని జగన్ హామీ...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల విషయంలో రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఎన్ని సవాళ్లు ఎదురైన ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఉన్న సంగతి తెలిసిందే. మూడు రాజధానుల బిల్లు విషయలో ఏపీ ప్రభుత్వాన్ని...
అప్పట్లో విభజనతో నష్టపోయిన ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు రాజధానిగా అమరావతి ని గుర్తించడం జరిగింది. అయితే అమరావతిని రాజధానిగా గుర్తించడం సరైన నిర్ణయం కాదని కేంద్రం విధించిన శ్రీకృష్ణ కమిటీ తెలపడం...
రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కి కరోనా రూపంలో చుక్కలు కనపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి చేయడంలో సిఎం కేసీఆర్ విఫలమయ్యారని ప్రతిపక్షాలు నుండి సామాన్యుల వరకూ అందరూ బలంగా నమ్ముతున్నారు....
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు కొద్దిమందికి వరం గా మారితే మరి కొద్ది మందికి తలనొప్పిగా మారింది. చాలామంది సీనియర్ రాజకీయ నేతలు జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై అసహనం చెందుతున్నట్లు వార్తలు...
ఉత్తరాంధ్ర ప్రాంతంలో కీలక రాజకీయ నేతగా ఎదిగిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు త్వరలో వైసీపీ పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నారట. ఇప్పటికే టీడీపీ పార్టీకి చెందిన మద్దాల గిరి, వల్లభనేని వంశీ, కరణం...
రాజకీయాలలో అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలి పోటానికి ఎక్కువ ఇంపార్టెన్స్ గంటా శ్రీనివాసరావు ఇస్తారని ఆయన గురించి తెలిసిన వారు చాలామంది చెబుతారు. ఆయన అధికార దాహం వల్లే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి...
ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో మెజార్టీ చేదు సంఘటనలు చోటు చేసుకున్న ప్రాంతం విశాఖపట్టణం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. విశాఖపట్నం వేదికగా మొట్టమొదటి దెబ్బ 2014 ఎన్నికలలో తన...
వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం ని రాజధానిగా గుర్తిస్తూ చాలావరకు ఆ ప్రాంత బాధ్యతలను ముందు నుండి తాను నమ్మిన వ్యక్తి వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి కి కీలక బాధ్యతలు...
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మరోమారు హైకోర్టు ఎదుట హాజరు కాబోతున్నారు. మద్యం అక్రమంగా తరలిస్తున్న వ్యవహారంలో పట్టుబడ్డ వాహనాలు అప్పగింత లో ఎక్సైజ్ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు అంటూ హైకోర్టులో ఇటీవల...
వైసీపీ పార్టీ గురించి మాట్లాడితే మొదట జగన్ పేరు వినబడితే తర్వాత స్థానం గురించి మాట్లాడుకోవాలి వస్తే ఎక్కువగా విజయసాయిరెడ్డి గురించి మాట్లాడుకుంటారని ఏపీ రాజకీయాల్లో టాక్. రాజకీయంగా వైయస్ జగన్ ఎన్నో దెబ్బలు...
విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్ కేసు ఎన్ని మలుపులు తిరిగిందో అందరికీ తెలుసు. ప్రభుత్వం పై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెండ్ అయి, తాగి రోడ్డుమీద కి వచ్చి ముఖ్యమంత్రిపై, మరికొన్ని వర్గాలపై వివాదాస్పద...
విజయసాయిరెడ్డి విశాఖపట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై నిమ్మగడ్డ వ్యవహారంపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఇదిలా...
2014 ఎన్నికలు గమనిస్తే అప్పటికే జగన్ కి విశాఖపట్టణం పై కన్ను ఉన్నట్లు అర్థమవుతోంది. ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు తల్లి విజయమ్మ ని వైజాగ్ నుండి పోటీ చేయించడం...