వివేకా హత్య కేసులో కీలక మలుపు.. ఎట్టకేలకు రంగంలోకి దిగిన సిబిఐ..!!
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన మాజీ మంత్రి వైఎస్ వికానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. ఏపీ హైకోర్టు ఆదేశాలతో దర్యాప్తు బాధ్యతలు స్వీకరించిన సీబీఐ అధికారులు శనివారం విచారణ మొదలు పెట్టారు....