బ్రేకింగ్: సీఎం వైఎస్ జగన్ ను కలిసిన వాసుపల్లి గణేష్
ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీకి కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పగా తాజాగా మరో ఎమ్మెల్యే ఆ దిశగా అడుగులు వేశారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్...