హైదరాబాదు: తెలంగాణ జైళ్ల శాఖ డిజిగా పని చేసిన సీనియర్ ఐపిఎస్ అధికారి వికె సింగ్ రాజకీయ, పోలీస్ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సెలవులో ఉండగా కెసిఆర్ ప్రభుత్వం ప్రింటింగ్,స్టేషనరీ, స్టోర్స్...
ఢిల్లీ, మార్చి 6 : జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన మెరుపు దాడులలో ఎంతమంది ఉగ్రవాదులు మరణించారనే దానిపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉన్నది. ప్రతిపక్షాల విమర్శలపై బుధవారం...