ఏపీలో మార్పు మొదలైంది.. వలంటీర్లు ఎవరి పక్షం… ?
రాష్ట్రంలో వలంటీర్లు కేంద్రంగా జరుగుతున్న రాజకీయంలో కీలకమైన మలుపు చోటు చేసుకుంది. వలం టీర్లను పింఛన్ల పంపిణీకి దూరం చేశారంటూ.. వైసీపీ అధినేత, సీఎం జగన్ సహా ఆ పార్టీ నాయకులు.. పదే పదే...