చంద్రబాబు పొలిటికల్ కెరియర్ లో మాయని మచ్చగా మిగిలిపోయింది ఓటుకు నోటు కేసు. కాగా ఈ కేసుకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ తెలుగు...
2014 ఎన్నికలలో చంద్రబాబు గెలిచిన తరువాత హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడైతే చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో స్టీఫెన్ రవీంద్ర కి డబ్బులు ఇస్తూ...
సొంత లాభం కోసం చంద్రబాబు ఎంత దారుణానికి అయినా ఒడిగడతారు అని బాబు ప్రత్యర్థులు ఎపుడు అంటుంటారు. ఇప్పుడు ఇదే రీతిలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు రాజకీయాలకు సొంత పార్టీ నేతలతో పాటు కొంతమంది...