Chittoor: ఈతకు వెళ్లిన తండ్రీకొడుకు మృతి
Chittoor: చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం తాటిమాకులపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎర్రమట్టిపల్లి హరిజన వాడకు చెందిన తండ్రీకొడుకు బావులో పడి మృతి చెందారు. హరిజనవాడకు చెందిన సెల్వరాజ్ తన పదేళ్ల కుమారుడు ధనుష్...