పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కైవశం చేసుకున్న టీడీపీ .. కౌంటింగ్ లో అక్రమాలు అంటూ వైసీపీ ఆరోపణ
ఏపి శాసనమండలిలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండు చోట్ల టీడీపీ ఘన విజయం సాధించగా, పశ్చిమ రాయలసీమలో మాత్రం వైసీపీ, టీడీపీ అభ్యర్ధుల మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. ఇక్కడ ఓట్ల...