మహబూబ్నగర్, జనవరి6: నీటి విడుదల విషయంలో రైతులకూ అధికారులకూ మధ్య ఘర్షణ తలెత్తడంతో జూరాల ప్రాజెక్ట్ వద్ద ఆదివారం ఉద్రికత్త వాతవరణం చోటుచేసుకున్నది. రబీ పంట కోసంఎడమ కాలువకు అధికారులు నీరు విడుదల చేయడానికి...
నెల్లూరు,జనవరి3: రాష్ట్ర వ్యాప్తంగా 4.3 లక్షల కుళాయి కనెక్షన్లు లక్ష్యంగా నిర్దేశించినట్లు పురపాలకశాఖామంత్రి నారాయణ తెలిపారు. గురువారం మంత్రి మున్సిపల్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.75 లక్షల కుళాయి...