అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బుధవారం ఈ శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...
అమరావతి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందే రాష్ట్రంలో అధికారపక్షం విపక్షం మధ్య పోరాటం మొదలయింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలనూ, అవకతవకలనూ బయటపెట్టాలని వైసిపి గట్టి నిర్ణయంతో ఉంది. దీనిని ఎక్కడికక్కడ ఎదుర్కోవాలని...