నాలుగేళ్లలో మొదటి సారి టీడీపీలో ఉత్సాహం .. రెండు పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ విజయంతో..
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అనేక ఎన్నికల్లో పరాజయాలను చవి చూసిన టీడీపీ కి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మొదటి సారిగా ఉత్సాహాన్ని ఇచ్చాయి. మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్,...