ప్రజలకు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎంలు వైఎస్ జగన్, కేసిఆర్
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులు, నేతలు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, తెలంగాణ సీఎం కేసిఆర్ ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రజలకు విజయ దశమి...