ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటనిస్తూ జగన్ సర్కార్ ఆదేశాలు
ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కల్గిస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులపై నమోదు చేసిన కేసులను ఏపి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు చేపట్టిన సీఎం ఇంటి...